గత కొద్దీ రోజులుగా 10వ తరగతి పిల్లల పరీక్షలు ఎలా జరిపించాలి అనేదానిమీద వ్యూహ రచన జరుగుతోంది. అందులో భాగంగా నేడు విజయవాడలోని సమగ్ర శిక్షా కార్యాలయంలో అధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమీక్ష జరిపి కీలక నిర్ణయాలను తీసుకున్నారు. మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల ప్లాన్ ని వివరించారు.
‘కోవిడ్ 19 నిబంధనలకు లోబడి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ, జులై 10 నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తంగా 8 లక్షల మంది రాయనున్న ఈ పరీక్షల్లో ప్రతి సెంటర్లో కేవలం 10 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవడం వలన గతంలో అనుకున్న 2882 పరీక్షా కేంద్రాలు కాస్తా ఇప్పుడు 4154 పరీక్షా కేంద్రాలయ్యాయి. ప్రతి పరీక్షా గదిలో మాస్క్ లు, శానిటైజర్లతో పాటు టీచింగ్ స్టాఫ్ కి గ్లౌజులు, అలాగే ప్రతి కేంద్రంలో ఒక ధర్మల్ స్కానర్ ఉంచడం కోసం దాదాపు 4500 స్కానర్ లను అందుబాటులోకి తెచ్చాం. ఇప్పటికే ఉన్న కంటైన్మెంట్ జోన్ లలో పరీక్షా కేంద్రాలు లేవు, ఒకవేళ కొత్త కంటైన్మెంట్ జోన్స్ వచ్చినా ఇమ్మీడియట్ గా పరీక్ష కేంద్రం మార్చేలా ప్రత్యామ్న్యాయాలు రూపొందించాం. అలాగే ఓపెన్ స్కూల్ పరీక్షలకు కూడా ఇదే తరహాలోనే గతంలో ఉన్న 580 పరీక్షా కేంద్రాలను 1022కి పెంచామని’ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.
అలాగే యన మాట్లాడుతూ ‘ నాడు – నేడు తొలిదశ పనులు కూడా వేగవంతం చేశామని, మొదటి దశలో ఎంపిక చేసింది 15,175 స్కూల్స్ లో జులై ఆఖరుకు అన్ని పనులు పూర్తయ్యేలా ఆదేశాలు జారీసమని’ తెలిపారు.
522729 114952I discovered your weblog website internet site on google and appearance some of your early posts. Preserve up the wonderful operate. I just extra increase Feed to my MSN News Reader. Seeking for toward reading far more by you later on! 217942
372260 579384You must participate in a contest for probably the greatest blogs on the web. I will recommend this internet website! 502677
191757 210048of course data entry services are extremely expensive that is why always make a backup of your files 802031