ఆంబులెన్సులు కుయ్.. కుయ్.. కుయ్ అంటూ శబ్దం చేసుకుంటూ రోడ్లపై వెళ్లాల్సిందే. అప్పుడే ట్రాఫిక్ ను దాటుకుని ఆసుపత్రుల్లో వైద్య సేవలు త్వరగా బాధితులకు అందుతాయి. అయితే.. ఈ శబ్దం ప్రస్తుతం ఎక్కువైపోయింది. కరోనా మహమ్మారి విజృంభణతో ఎక్కడ చూసినా ఆంబులెన్సులు ఎక్కువై వాటి శబ్దాలు ఎక్కువయ్యాయి. దీనిని గమనించిన మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆంబులెన్సులు రోడ్లపై శబ్దం చేయకుండా వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అంబులెన్స్ల శబ్ధంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని.. ఆ శబ్ధం ప్రజల మానసిక స్థితిపై ప్రభావం చూపుతోందని.. భయాందోళనకర పరిస్థితి ఏర్పడుతోందని ప్రభుత్వం నిర్ణయించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. మణిపూర్ రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 624 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది కూడా. కరోనా కట్టడికి మణిపూర్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.
326276 202160A actually interesting examine, I may not concur entirely, but you do make some incredibly valid points. 711934
134516 109821You designed some decent points there. I looked on the net for any difficulty and located most individuals goes along with together with your site. 930581
571672 959880I believe this internet internet site has got extremely superb indited articles content . 353385
111675 535821But wanna say that this is really valuable , Thanks for taking your time to write this. 131025