Switch to English

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 104 – రీయూనియన్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

బుధ, గురు వారాల ఎపిసోడ్‌ ల్లో టాప్‌ 5 కంటెస్టెంట్స్‌ గురించి బిగ్‌ బాస్‌ మాట్లాడి వారి జర్నీని చూపించారు. ఇక ఈ సీజన్‌ లో రీ యూనియన్‌ ఉంటుందా ఉండదా అనుకుంటూ ఉండగా వెళ్లి పోయిన కంటెస్టెంట్స్స్‌ అందరిని కూడా తీసుకు వచ్చారు. బిగ్‌ బాస్‌ లో కరోనా జాగ్రత్తలు అధికంగా తీసుకుంటున్న విషయం తెల్సిందే. ఇంతకు ముందు కంటెస్టెంట్స్‌ కుటుంబ సభ్యులు వచ్చిన సమయంలో ఎలా అయితే గ్లాస్‌ వాల్‌ ను ఉంచారో అదే విధంగా ఈ కంటెస్టెంట్స్‌ రీ యూనియన్‌ ను కూడా గ్లాస్‌ వాల్‌ ద్వారా ఉంచారు. గ్లాస్‌ వాల్‌ లేకుండా రీ యూనియన్‌ ఉంటే బాగుండేది. కాని చివరి మూమెంట్ లో రిస్క్‌ తీసుకోవాలని బిగ్‌ బాస్‌ నిర్వాహకులు అనుకున్నారు. అందుకే గ్లాస్‌ వాల్‌ ఉంచారు.

మొదటగా మోనాల్‌ రావడంతో అఖిల్‌, సోహెల్‌, హారికల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గ్లాస్ వాల్‌ ద్వారానే హగ్‌ లు ఇచ్చుకున్నారు. ఒకొక్కరి గురించి మాట్లాడుతూ మోనాల్‌ కాస్త ఎమోషనల్‌ అయ్యింది. అఖిల్‌ నెం.1 అంటూ గట్టిగా అరిచేస్తూ మోనాల్‌ అక్కడి నుండి వెళ్లి పోయింది. ఇక ఆ తర్వాత కరాటే కళ్యాణి మరియు లాస్య కలిసి వచ్చారు. ఇద్దరు కూడా కంటెస్టెంట్స్‌ తో చిన్న టాస్క్‌ ఆడించారు. ఎస్‌ నో ఆటలో భాగంగా ఒకొక్కరిని కొన్ని ప్రశ్నలు అడిగారు. సరదాగా సాగిన ఆ ప్రశ్నలు నవ్వు తెప్పించాయి. డాన్స్‌ చేయడంతో పాటు కళ్యాణి పాట పాడింది. వెళ్లి పోయే ముందు కరాటే కళ్యాణి పాట పాడి వెళ్లి పోయారు. ఉన్నంత సేపు అరియానాను ఉడికించేందుకు అప్పటి ఆలు సంఘటనను గుర్తు చేసుకున్నారు.

ఆ తర్వాత కుమార్‌ సాయి మరియు స్వాతిలు వచ్చారు. వీరిద్దరు కూడా ఫన్‌ క్రియేట్‌ చేశారు. అఖిల్‌ ను కుమార్‌ సాయి పోయే సమయంలో కరివేపాకు అన్నాడు. దానికి అఖిల్‌ బాగా రియాక్ట్ అయ్యాడు. నేను బాగా ఆడటం వల్ల ఇక్కడ ఉన్నాను.. నువ్వు అక్కడ ఉన్నావు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలతో కుమార్ సాయి నొచ్చుకున్నాడు. వాటిని మళ్లీ గుర్తు చేసుకున్నాడు. నీకు పులిహోర ఇష్టం నాకు ఇష్టం. నీకు కరివేపాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అనగానే అఖిల్‌ మొహం మాడిపోయింది. ఇక గంగవ్వ చివర్లో వచ్చింది. ఆమెతో పాటు సుజాత కూడా వచ్చారు. ఇతర కంటెస్టెంట్స్‌ సందడి శనివారం ఎపిసోడ్‌ లో చూపించబోతున్నారు. ఆదివారం ఫినాలే ఎపిసోడ్‌కు అంతా రెడీ అయ్యింది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...