Switch to English

ప్రపంచాన్ని కమ్మేస్తున్న కరోనా సెకండ్ వేవ్.. నిమిషానికో మరణం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏడాది ప్రారంభంలో యూరప్ లోని ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా మహమ్మారి తర్వాత కాస్త తగ్గింది. ఇప్పుడు సెకండ్ వేవ్ వార్తల నేపథ్యంలో మళ్లీ అదే దేశాల్లో విజృంభిస్తోంది. దీంతో ఫ్రాన్స్, స్పెయిన్, యూకే వంటి దేశాలు లాక్ డౌన్ కూడా విధించాయి. ఈ నేపథ్యంలో ఈయూ రీజనల్ డైరక్టర్ హాన్స్ క్లుగే చెప్తున్న లెక్కల ప్రకారం యూరప్ లో ప్రతి 17 సెకన్లకు ఒక కరోనా మరణం సంభవిస్తోంది.

లాక్ డౌన్ నిర్ణయం వల్ల గత వారం రోజుల్లో 10 శాతం కేసులు తగ్గాయి. యూరోపియన్ యూనియన్ లో గత వారం 29వేల కేసులు నమోదవగా.. మరణాలు 18శాతం పెరిగాయి. యూరోపియన్ యూనియన్ లో ఇప్పటివరకూ 15 మిలియన్లకు పైగా కేసులు నమోదవగా 3లక్షల 55వేల మంది మృతి చెందారు. ఈ లెక్కలు మళ్లీ ప్రతి ఒక్కరినీ గందరగోళంలో పడేస్తున్నాయి.

అమెరికాలో కూడా కరోనా వికృత రూపం దాలుస్తోంది. ప్రతి నిమిషానికో కరోనా మరణం సంభవిస్తోందని తెలుస్తోంది. ఇప్పటివరకూ 2లక్షల 50వేలకు పైగా మరణాలు సంభవించాయి. గత వారం క్రితం వరకూ రోజుకు దాదాపు 80వేల కేసులు నమోదవగా.. బుధవారం ఒక్కరోజే 1లక్ష 55వేలకు పైగా కేసులు నమోదు కావడం.. 1700 మంది మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ప్రస్తుతం అమెరికాలో 1కోటి 15లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇప్పుడు అక్కడ కొత్తగా నమోదయ్యే కేసులకు సరిపడా సదుపాయాలు ఆస్పత్రుల్లో లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మార్చి నుంచి ఆగస్టు మధ్యలో కరోనా కేసుల ప్రభావం ఇటలీలో 17రెట్లు, ఆస్ట్రేలియాలో 5రెట్లు కేసులు పెరిగినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. పలు అధ్యయనాల అనంతరం ఈ లెక్కవు వెల్లడయ్యాయి.

జపాన్ లో గురువారం ఒక్కరోజే 2179 కేసులు నమోదయ్యాయి. జపాన్ లో ఒక్కరోజులో అత్యధిక కేసుల రికార్డు ఇదే. ఆఫ్రికా ఖండంలో కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. మొత్తంగా 48వేల మంది మరణించారు. పాకిస్థాన్ లో కూడా గురువారం 2547 కేసులు నమోదయ్యాయి. గల్ఫ్ దేశాల్లో గత వారం నమోదైన కొత్త కేసుల్లో 60 శాతం ఇరాన్ లోనే నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్న ఈ లెక్కలు ఆందోళన కలిగిస్తోందని చెప్పాలి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...