తమిళనాడు మదురైలోని మణినగర్కు చెందిన మురగేశన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. చిన్న పాప పూర్ణ ఒక రోజు క్లాస్ లో బోర్డుపై అక్షరాలు కనపడటం లేదని మురగేశన్కు చెప్పింది. ఆ సమయంలో ఆయన లైట్గా తీసుకున్నాడు. హైస్కూల్కు వచ్చేప్పటికి కంటి చూపు పూర్తిగా కోల్పోయింది పూర్ణ. అయినా కూడా పట్టుదలతో పూర్ణ బ్రెయిలీ నేర్చుకుని స్కూలింగ్ కొనసాగించింది. ఆ సమయంలో పూర్ణ తల్లి కూడా బ్రెయిలీ నేర్చుకుని కూతురుకు బాసటగా నిలిచింది.
కష్టపడి చదివిన పూర్ణ 10వ తరగతిలో ఫస్ట్ వచ్చింది, ఇంటర్ లో టాపర్గా నిలిచింది. ఆ తర్వాత కూడా తల్లి, స్నేహితుల సహకారంతో ఉన్నత చదువులు పూర్తి చేసింది. 2016 నుండి సివిల్స్ కోసం ఆమె ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చివరకు ఈ ఏడాది మొన్న వచ్చిన ఫలితాల్లో 286వ ర్యాంక్ సాధించింది. ఈ సందర్బంగా పూర్ణ మాట్లాడుతూ ఈ విజయంలో అమ్మ పాత్ర కీలకంగా ఉంది. ఆమె నాకు తెల్లవారు జామున నాలుగు గంటలకు లేచి పాఠాలు వినిపించేది. ఆమె పట్టుదలతోనే నేను ఈ స్థాయికి వచ్చానంటూ పూర్ణ మీడియాతో మాట్లాడిన సందర్బంగా చెప్పుకొచ్చింది.
859700 610462This post gives the light in which we can observe the reality. This really is really good 1 and gives in-depth information. Thanks for this nice article. 879104
41835 900474That is some inspirational stuff. Never knew that opinions could be this varied. Be certain to keep writing. 526610
425778 781590Could it be okay to write several of this on my small internet internet site only incorporate a one way link to the site? 876958