Switch to English

అమరావతి రైతులకు అండగా వుంటాం: జనసేనాని పవన్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు అండగా వుంటామని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. ‘రైతులు ప్రభుత్వాన్ని నమ్మి భూముల్ని ఇచ్చారు. ప్రభుత్వం అంటే ఓ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు. ప్రభుత్వంలో వున్నవారు ఐదేళ్ళకోసారి మారొచ్చు.. అలా మారిన ప్రతిసారీ రాజధానులు మార్చుకుంటూ పోతామంటే ఎలా.? రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి. అమరావతికి మద్దతుగా ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీ సాక్షిగా మద్దతు పలికిన వైఎస్‌ జగన్‌, అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నారు. మరిప్పుడు ఎందుకు రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారు.?’ అని జనసేన అధినేత ప్రశ్నించారు.

పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్పరెన్స్‌ నిర్వహించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ‘ఈ సందర్భంగా అమరావతి అంశం అత్యంత కీలక ఎజెండాగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడూ రైతుల తరఫున మాట్లాడాం.. అప్పుడు టీడీపీ మనల్ని విమర్శించింది.. ఆ తర్వాతా అమరావతి రైతుల గురించి మాట్లాడుతున్నాం.. వైసీపీ మనల్ని విమర్శించింది.. వైసీపీ, టీడీపీ రెండూ ఒకటే ప్రజల్ని మోసం చేయడంలో. ప్రజా సమస్యల విషయంలో జనసేనకు మాత్రమే చిత్తశుద్ధి వుంది.. అందుకే, కష్టమొచ్చినప్పుడు జనసేన తలుపు తడుతున్నారు..’ అని జనసేన ముఖ్య నేతలు వ్యాఖ్యానించారు.

అమరావతి విషయంలో అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధంగా వుండాలని పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పిలుపునిచ్చారు. మూడు రాజధానుల విషయమై న్యాయ కోవిదులతో చర్చించనున్నట్లు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. ‘రైతు కంటతడి పెడితే అది రాష్ట్రానికి మంచిది కాదు. మూడు రాజధానుల పేరుతో అటు ఉత్తరాంధ్రనీ, ఇటు రాయలసీమనీ మభ్యపెట్టొద్దు.. ఇది విభజన రాజకీయాలకు దారి తీస్తుంది..’ అంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

‘మేం టీడీపీకి అలాగే వైసీపీకి సమదూరం పాటిస్తున్నాం.. ప్రజల తరఫున ఈ రెండు పార్టీలతో రాజకీయ పోరాటం చేస్తున్నాం..’ అని జనసేన అధినేత పునరుద్ఘాటించారు. ‘ఎన్నికల్లో ఓట్ల కోసం అమరావతిని తరలించడంలేదని వైఎస్‌ జగన్‌ సహా వైఎస్సార్సీపీ నేతలంతా చెప్పారు.. ఇప్పుడు మూడు రాజధానులంటున్నారు.. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ప్రజా ప్రతినిథులు రాజీనామా చేయాలి.. వైసీపీతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలూ రాజీనామా చేయాలి..’ అని ఈ సందర్భంగా జనసేన పార్టీ డిమాండ్‌ చేసింది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...