Switch to English

వైసీపీ నేతలతో సుజనా మంతనాల వెనుక ‘మతలబు’ ఏంటి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి, ప్రస్తుతం బీజేపీలో వున్నారు. సుజనా చౌదరిని తీసుకొచ్చే క్రమంలో ఆయనకు కీలకమైన ‘బాధ్యతల్ని’ బీజేపీ పెద్దలు అప్పగించారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ‘టీడీపీని దెబ్బకొట్టాల్సిన పనిలేదు.. ఎందుకంటే, ఆ పార్టీ పనైపోయింది. వైసీపీ విషయంలోనే స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాలి..’ అంటూ బీజేపీ పెద్దలు సుజనాకి అప్పట్లో ‘అస్సైన్‌మెంట్‌’ ఖరారు చేశారంటూ రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంటుంది. మరి, సుజనా ఆ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించేస్తున్నారా.? పార్క్‌ హయాత్‌ హోటల్‌లో అసలేం జరిగింది.? ఇప్పుడు ఈ అంశం చుట్టూ రాజకీయ వర్గాల్లో రకరకాల గుసగుసలు విన్పిస్తున్నాయి.

వైసీపీ లీక్‌ చేసిన ఓ వీడియోలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, పార్క్‌ హయాత్‌ హోటల్‌లో సుజనా చౌదరితో భేటీ అయినట్లు కన్పిస్తోంది. అయితే, ఇక్కడ బయటకు రావాల్సిన ‘కథ’ చాలానే వుందంటున్నారు. వైసీపీ చెందిన 30 మందికి పైగా ప్రజా ప్రతినిథులు పార్క్‌ హయాత్‌ హోటల్‌లోనే సుజనా చౌదరితో భేటీ అయ్యారన్నది ఆ రోజే తెరపైకొచ్చిన ఓ సంచలన గాసిప్‌. ‘అబ్బే, అలాంటిదేమీ లేదు..’ అని కొందరు వైసీపీ నేతలు ఆ గుసగుసల్ని కొట్టి పారేసినా.. తాజాగా ఆ గాసిప్స్‌ మరింత జోరందుకుంటున్నాయి. ‘పలువురు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు సుజనా చౌదరితో టచ్‌లోకి వెళ్ళారు. పార్టీ అధిష్టానం ఆదేశాలతో సుజనా చౌదరి పెద్ద ఆపరేషన్‌కి శ్రీకారం చుట్టారు..’ అన్నది రాజకీయ వర్గాల్లో హల్‌చల్‌ చేస్తున్న హాటెస్ట్‌ గాసిప్‌. కాగా, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ‘పార్క్‌ హయాత్‌ హోటల్‌కి సంబంధించి మరిన్ని వివరాలు అతి త్వరలో..’ అని ఆ మధ్య ట్వీటేశారుగానీ, ఆ తర్వాత ఆ విషయాన్ని లైట్‌ తీసుకున్నారు.

‘వీడియో ఫుటేజ్‌లో వైసీపీ నేతల బాగోతం బయటపడింది.. అందుకే వైఎస్సార్సీపీ ఇప్పుడు కుక్కిన పేనులా వుండిపోయింది..’ అంటూ టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు గుప్పుమంటున్నాయి. ఈ టీడీపీ అనుకూల మీడియాకి ఎంతో కొంత దన్ను బీజేపీ రూపంలో కూడా వుండడంతో, పార్క్‌ హయాత్‌ హోటల్‌లో నడిచిన, నడుస్తున్న రాజకీయంపై ఉత్కంఠ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇదే సమయంలో బీజేపీ జాతీయ స్థాయి నేతలు, రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై విమర్శల దాడి షురూ చేయడంతో.. ఏదో జరుగుతోందన్న అనుమానాలైతే మరింత బలపడుతున్నాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...