తమిళనాడు ఈ రోడ్ జిల్లాకు చెందిన ప్రావిన్స్ జేవియర్ అనే వ్యక్తిని అతడి భార్య మథలాయీ మేరి హత్య చేసింది. ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. భర్తతో విభేదాల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉంటున్న మేరికి నలుగురు పిల్లలు. మేరి, ప్రావిన్స్కు 22 ఏళ్ల క్రితం పెళ్లి అయ్యింది. కొన్ని సంవత్సరాల వరకు వీరి సంసారం సాఫీగానే సాగింది. కాని కొన్ని కారణాల వల్ల వీరి మద్య విభేదాలు తలెత్తాయి. దాంతో మేరి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పోయింది. పిల్లలతో కలిసి జీవితంను సాగిస్తుంది.
ఇటీవల ప్రావిన్స్ తన భార్య కోసం అత్తవారింటికి వెళ్లడంతో అక్కడ గొడవ జరిగింది. మేరి మరియు ప్రావిన్స్ మద్య సుదీర్ఘ గొడవ జరిగింది. చివరకు ఇద్దరి మద్య వివాదం తారా స్థాయికి చేరడంతో ప్రావిన్స్ను చేతికి అందిన రాయితో బలంగా కొట్టింది. అంతే ప్రావిన్స్ అక్కడే కిందపడి పోయాడు. వెంటనే మేరి అక్కడ నుండి పారిపోయింది. స్థానికులు ప్రావిన్స్ను హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైధ్యులు నిర్ధారించారు.
532011 156255You got a really wonderful web site, Glad I observed it by means of yahoo. 621643
472916 347572Often the Are generally Weight reduction program is unquestionably an low-priced and flexible weight-reduction program product modeled on individuals seeking out shed some pounds combined with at some point sustain a far healthier your life. la weight loss 149941