Switch to English

కరోనా అలర్ట్‌: ఇండియాలో లాక్‌డౌన్‌ అట్టర్‌ ఫ్లాప్‌.. అంతేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు నటించాయి.. ప్రజలు లాక్‌ డౌన్‌ పాటిస్తున్నట్లు నటించారు..’ అంటూ సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా మీమ్స్ కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా తీవ్రతపై సెటైర్లు వేసుకునే సమయమా ఇది.? కానే కాదు. అయితే, కేంద్రం కరోనా విషయంలో చెబుతున్న లెక్కలు ఇటీవలి కాలంలో ఏమంత నమ్మశక్యంగా కన్పించడంలేదు.

‘ఒకవేఫళ లాక్‌డౌన్‌ పాటించకపోయి వుంటే.. ఇన్ని లక్షల మంది కరోనా బారిన పడి వుండేవారు.. ఇన్ని వేల మంది చనిపోయి వుండేవారు.. లాక్‌ డౌన్‌ వల్లనే గణనీయంగా నష్టం తగ్గించగలిగాం..’ అని చెబుతోంది కేంద్రం. కానీ, కరోనా వైరస్‌ ఇప్పటికే దేశంలో లక్షా ముప్పయ్‌ వేల మందికి సోకింది. మరణాలు నాలుగు వేలకు చేరుకుంటున్నాయి. రోజురోజుకీ కేసుల తీవ్రత అనూహ్యంగా పెరుగుతోంది.

ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 6 వేలు దాటేసి.. ఏడు వేలుకు చేరవవుతోంది. నాలుగైదు రోజులకోసారి సీన్‌ నెక్స్‌ట్‌ లెవల్‌కి వెళ్ళిపోతోందంటే, కరోనా ఎంత వేగంగా దేశంలో విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. మరి, లాక్‌డౌన్‌ వల్ల ఉపయోగమేంటి.? దీనికి సమాధానంగా, ‘సన్నద్ధతకు అవకాశం దొరికింది కదా.!’ అని అంటున్నారు కొందరు నిపుణులు.

కరోనాని ఎదుర్కొనేందుకు ఆయా రాష్ట్రాలు తగు ఏర్పాట్లు చేసుకోవడానికి వీలు దొరికింది. మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్ని మాత్రం ఈ విషయంలో ప్రత్యేకంగా చూడాల్సి వుందన్నది మేదావి వర్గం చెబుతున్న మాట. మహారాష్ట్ర ఒక్కటే కాదు, తమిళనాడు, ఢిల్లీ తదితర రాష్ట్రాలదీ ఇదే పరిస్థితి. జూన్‌ 21 నాటికి కరోనా కేసుల సంఖ్య అత్యధిక స్థాయికి చేరుకుంటుందన్నది ఓ సర్వే చెబుతున్న విషయమైతే.. కాదు కాదు, జులై – ఆగస్ట్‌ నెలల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులుంటాయని ఇంకో సర్వే చెబుతోంది. ఏది నమ్మాలి.? ఏది నమ్మకూడదు.?

ఒక్కటి మాత్రం నిజం.. కేంద్రం లాక్‌డౌన్‌ విషయంలో ఏం చెప్పిందో, రాష్ట్రాలు దాన్ని పాటించాయి. అది కొద్ది మందిని మినహాయిస్తే, మెజార్టీ ప్రజానీకం లాక్‌డౌన్‌ నిబంధనల్ని పాటించారు. ఇంత పెద్ద దేశంలో చోటు చేసుకున్న అతి తక్కువ ఉల్లంఘనల్ని బూతద్దంలో చూడాల్సిన పనిలేదు. ఎక్కడో లోపం జరిగింది. అది కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపమేనని అనుకోవాలేమో.

ప్రధానంగా మద్యం దుకాణాల్ని తెరవడం అనేది ఈ సమయంలో చారిత్రక తప్పిదంగానే చూడాలి. ఆ తర్వాతే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందన్నది మెజార్టీ అభిప్రాయం. మొత్తంగా చూస్తే, తాజా గణాంకాలు దేశంలో ‘లాక్‌ డౌన్‌’ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...