Switch to English

ఎడారి, స్మశానం.. ఎమ్మెల్యేలు ‘మిస్సింగే’ కదా మరి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఓ మంత్రిగారేమో రాజధానిని స్మశానం అంటారు.. సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్‌ రాజధానిని ‘ఎడారి’గా అభివర్ణిస్తారు. అయినాసరే, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకి పౌరుషం రాదాయె.. తమ నియోజకవర్గ ప్రజల తరఫున గళం విప్పరాయె. అందుకే, ప్రజలు తమ ఎమ్మెల్యేలు ‘మిస్సింగ్‌’ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలా ఫిర్యాదు చేయడం కూడా తప్పేనట.

‘నేను వ్యక్తిగత పనుల మీద నాలుగు రోజులు నియోజకవర్గంలో లేను.. అంత మాత్రాన మిస్సింగ్‌ అనేస్తారా.? చంద్రబాబు 34 ఏళ్ళుగా మిస్సింగ్‌ అని కుప్పం ప్రజలు అంటున్నారు..’ అంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి గుస్సా అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు. ఆయన అధికార పార్టీ నేత కూడా కాదు. ఇప్పుడు అధికారంలో వున్నది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. ప్రజలు, ఆ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రశ్నిస్తున్నారు.

తమ ఊళ్ళను స్మశానాలుగా, ఎడారులుగా బాధ్యతగల పదవుల్లో వున్న నేతలు అభివర్ణిస్తోంటే, తాము గెలిపించిన ప్రజా ప్రతినిథులు ఏం చేస్తున్నారు.? వారికి పౌరుషం లేదా.? నైతికత లేదా.? అని ప్రజలు నిలదీస్తున్నారాయె. ఇక్కడ, ఆళ్ళ రామకృష్ణా రెడ్డి మీడియా ముందుకొచ్చి చంద్రబాబుని విమర్శించడం కాదు.. అమరావతిలో ఓ రైతు, రాజధాని తరలిపోతుందనే ఆందోళనతో ఒంటి మీద పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. ఆ ఆత్మహత్యాయత్నాన్ని అక్కడే వున్న మిగతా రైతులు భగ్నం చేశారు. ఆ రైతు ఆవేదన ఏంటో తెలుసుకునే ప్రయత్నం ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చేయాలి.

ఆందోళన చేస్తున్నవారంతా ఓ సామాజిక వర్గానికి చెందినవారే అన్నది వైసీపీ నేతల వాదన. ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కావొచ్చు, అమరావతి పరిధిలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తోన్న మిగతా ప్రజా ప్రతినిథులు కావొచ్చు.. ఆ లెక్కలు తీయాలి. రైతుల వద్దకి వెళ్ళి, ‘మీది ఏ కులం.?’ అని ప్రశ్నించి, ఆధారాలు సేకరించి.. వాటిని బయటపెట్టాలి. అంతేగానీ, ప్రతిపక్షం మీద ఎగబడితే.. దానివల్ల ఎవరికి లాభం.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...