మెగా ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఆ గుడ్ న్యూస్ ఏమిటో తెలుసా .. మెగా హీరోలందరూ ఒకే సినిమాలో కనిపించడం ? ఏంటి షాక్ అయ్యారా? మీరు వింటున్నది నిజమే.. ఈ ప్రయత్నానికి తెర లేపాడు అల్లు అరవింద్. మెగా హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్ ఇలా యంగ్ హీరోలంతా ఒకే సినిమలో కనిపించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం సాయి తేజ్, వరుణ్ తేజ్ లతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు అరవింద్. ఇప్పటికే ఈ మల్టి స్టారర్ కు సంబందించిన చర్చలు జరుగుతున్నాయట. ఇంతకు ముందే ఈ సినిమా పై వార్తలు వచ్చాయి కానీ అది వర్కవుట్ కాలేదు .. అందుకే అల్లు అరవింద్ స్వయంగా రంగంలోకి దిగాడు.
దానికి మరొకరణం కూడా ఉందట .. ఈ మధ్య మెగా ఫాన్స్ లోనే విభేదాలు వచ్చాయని సమాచారం. మెగా ఫాన్స్ .. బన్నీ ఫాన్స్ ఇలా విడిపోయారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మెగా హీరోలంతా ఒక్కటే అనేలా అల్లు అరవింద్ ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమాను పట్టాలు ఎక్కించే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం సాయి తేజ్, వరుణ్ తేజ్ ఇద్దరు వారి వారి చిత్రాలతో బిజీగా ఉన్నారు .. ఆ సినిమాలు పూర్తయ్యాకా ఈ మెగా మల్టి స్టారర్ పట్టాలు ఎక్కనుంది.
అన్నట్టు ఈ సినిమాలో ఈ హీరోలు ఇద్దరే కాకుండా మిగతా మెగా హీరోలంతా కనిపిస్తారట .. అవికూడా గెస్ట్ పాత్రల్లో ? అంటే మెగా హీరోలందరూ ఓకే సినిమాలో .. అబ్బో ఈ ఐడియా సూపర్ కదా !! సో త్వరలోనే ఈ సినిమా పై ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
795197 408016Actually your creative writing abilities has inspired me to get my own website now. Really the blogging is spreading its wings quickly. Your write up is a good example of it. 408449
606820 489615It is difficult to get knowledgeable folks on this topic, but the truth is be understood as what happens youre preaching about! Thanks 696286
718106 561207I was suggested this web site by my cousin. Im not confident whether this post is written by him as nobody else know such detailed about my dilemma. You are incredible! Thanks! 169183
689296 7630Nothing far better than Bing discovering us a very good website related to what I was searching for. 157023