Switch to English

YSRCP: వైసీపీ కాపు నేతలకు తగులుతున్న ‘సెగ’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది ‘కాపు’ నాయకులకు, సొంత సామాజిక వర్గం నుంచి సెగ తగులుతోంది. ఆయా నియోజక వర్గాల్లో పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నాయి.

‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?’ అంటూ కాపు సామాజిక వర్గంలో, ‘అధికార పీఠంపైన’ ఆలోచన క్రమక్రమంగా బలపడుతోంది. కాపు సామాజిక వర్గం నుంచి గతంలో చిరంజీవి, రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తే, కొందరు కాపు నేతలే తొక్కేశారన్న వాదన వుంది. ఇప్పుడు ఇంకోసారి అలాంటి ప్రయత్నం జనసేనాని పవన్ కళ్యాణ్ విషయంలో జరుగుతోందన్నది కాపు సామాజిక వర్గ పెద్దల ఆవేదన.

వంగవీటి రంగా విషయంలో కూడా కాపు నాయకులే, అర్థం పర్థం లేని రాజకీయాలు చేస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరగడం కొత్తేమీ కాదు. గతంలో పరిస్థితులకీ, ఇప్పటి పరిస్థితులకీ స్పష్టమైన తేడా వుంది. మొన్నటికి మొన్న వారాహి విజయ యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్‌ని తూలనాడారు కాపు నేత ముద్రగడ పద్మనాభం.. తన లేఖల ద్వారా. దాంతో, ముద్రగడకు సొంత సామాజిక వర్గం నుంచి సెగ తప్పలేదు.

తాజాగా, మంత్రి బొత్స సత్యనారాయణ అమెరికా పర్యటనకు వెళితే, అక్కడా ఆయనకు కాపు సామాజిక వర్గం నుంచి సెగ తగిలింది. జనసేనకు అనుకూలంగా నినాదాలు చేసిన కొందరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఎన్నారైలు, ‘కాపు ద్రోహి’ అంటూ బొత్సపై మండిపడ్డారు. దాంతో, అప్పటికి ఆ కార్యక్రమం నుంచి హఠాత్తుగా బయటకు వెళ్ళిపోయారు. ఈ ఘటనపై బొత్స డిఫెన్స్‌లో పడినట్లు తెలుస్తోంది.

కాపు సామాజిక వర్గం నుంచి తగులుతున్న సెగ నేపథ్యంలోనే, మాజీ మంత్రి పేర్ని నాని, వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా వుండాలనుకుంటున్నారన్నది ఓ వాదన. గుడివాడ అమర్నాథ్ కావొచ్చు, అవంతి శ్రీనివాస్ కావొచ్చు, అంబటి రాంబాబు కావొచ్చు.. కన్నబాబు కావొచ్చు.. ఇలా చాలామంది వైసీపీ కాపు నేతలకు కాపు సామాజిక వర్గం నుంచే సెగ గట్టిగా తగులుతోంది.

రానున్న రోజుల్లో ఈ సెగ మరింత తీవ్రతరం కాబోతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరోపక్క, అధినేత ఆదేశాల ప్రకారం పవన్ కళ్యాణ్ మీద అర్థం పర్థం లేని విమర్శలు చేయక తప్పడంలేదని కొందరు వైసీపీ కాపు నేతలు, తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...