ఎప్పటినుండో వాయిదా పడుతూ వస్తోన్న పవన్ కళ్యాణ్ జానపద ఫిక్షనల్ డ్రామా హరిహర వీర మల్లు షూటింగ్ ఇటీవలే తిరిగి మొదలైన విషయం తెల్సిందే. గత రెండేళ్ల నుండి ఈ చిత్రం షూటింగ్ దశలోనే ఉంది. వివిధ కారణాల వల్ల షూటింగ్ లో జాప్యమవుతోంది.
ఇక తాజాగా ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ మొదలైనట్లు ప్రకటించారు నిర్మాతలు. ఏకంగా 900 మంది కాస్ట్ అండ్ క్రూ ఈ షెడ్యూల్ లో భాగమైనట్లు ప్రకటించారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోందని, ఇందుకోసం అతి భారీ సెట్ ను కూడా నిర్మించినట్లు ప్రకటించారు.
ఇక ఈ అప్డేట్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంత శాంతించారనే చెప్పాలి. వచ్చే సమ్మర్ కి విడుదలయ్యేలా ఈ చిత్ర షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
26336 392960That being said by use it all, planet is actually restored just a little a lot more. This situation in addition will this certain Skin tightening and starting to be moved and into the mood of these producing activities. daily deal livingsocial discount baltimore washington 886115