Switch to English

గుడ్ మార్నింగ్ సీఎం సర్: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు మరీ ఇంత దారుణమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

అసలు ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు ఎక్కడున్నాయ్.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. ఔను, జనసేన పార్టీ ‘గుడ్ మార్నింగ్ సీఎం సర్’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ క్యాంపెయిన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ మేరకు ‘గుడ్ మార్నింగ్ సీఎం సర్’ హ్యాష్ ట్యాగ్ జత చేసి, ఓ వీడియో పోస్ట్ చేశారు.

దాంతో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం, తమ ఇళ్ళ ముందరి రోడ్లు, తమ వీధుల్లోని రోడ్లు, తమ ఊరిలోని రోడ్లు, తమ జిల్లాలోని రోడ్లను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అక్కడా, ఇక్కడా అని తేడా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా రోడ్లు అధ్వాన్నంగా వున్నాయి. అసలంటూ, రోడ్లు వుంటేగా అధ్వాన్నం.. అని అనడానికి.. రోడ్లు కనిపించని ప్రాంతాలే చాలా చోట్ల వున్నాయ్. అంతలా, గుంతలే రోడ్లను మింగేశాయ్.

వందల కోట్లు, వేల కోట్ల రూపాయల్ని రోడ్ల మీద పోసేస్తోంది ప్రభుత్వం, రోడ్ల మరమ్మత్తుల పేరుతో. అలాగని స్వయానా ప్రభుత్వమే ప్రకటనలు ఇచ్చుకుంటోంది. అదికార పార్టీ సోషల్ మీడియా టీమ్ కూడా ఇదే చెబుతోంది. డబ్బులైతే ఖర్చయిపోతున్నాయ్.. మరి, రోడ్లెక్కడ.? ఇదీ ఇప్పుడు సామాన్య ప్రజానీకం నుంచి దూసుకొస్తున్న ప్రశ్న.

వర్షాకాలంలో రోడ్లు పాడవడం అనేది సాధారణమైన విషయమే. నిజానికి, వర్షాకాలంలో కూడా రోడ్లు పాడవకూడదు. కానీ, పాడవుతున్నాయ్. అసలంటూ, బాగైతే కదా.. పాడవడానికి.? మన పాలనలో వర్షాలు బాగా కురుస్తున్నాయని చెప్పుకుంటూ, రోడ్లను పట్టించుకోవడమే మానేసింది జగన్ సర్కారు.

అధికార పార్టీ నాయకులేమో, విపక్షాల మీద విమర్శలు చేయడానికి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.. బూతుల దండకం అందుకుంటున్నారు. చిత్రమేంటంటే, తాము నివాసం వుంటోన్న ప్రాంతం, గ్రామంలో కూడా రోడ్లను బాగు చేసుకోలేని దుస్థితి అధికార పార్టీ నేతలది. మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిథులు ఇందుకు మినహాయింపేమీ కాదు.

రోడ్లే అభివృద్ధికి నిఖార్సయిన రుజువులు. ఔను, రోడ్లు బావుంటే, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి పథంలో పయనిస్తుంది. దురదృష్టం, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధీ లేదు.. రోడ్లూ బాగా లేవ్.! జిల్లాకో ఎయిర్ పోర్ట్ సంగతేమోగానీ, ఇంటికో గుంత అయితే పక్కా.. అన్నట్టుంది పరిస్థితి.

జనసైనికులు, సామాన్యులు నానా తంటాలూ పడి ‘గుడ్ మార్నింగ్ సీఎం సర్’ అంటూ నిద్ర లేపే ప్రయత్నం చేస్తున్నారుగానీ, రోడ్ల మరమ్మత్తుల విషయమై వైఎస్ జగన్ సర్కారు నిద్ర నటిస్తోంది.. అలా నటిస్తున్న ప్రభుత్వాన్ని నిద్ర లేపడం అసాధ్యం.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...