కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇటివల ‘సినిమా వాళ్లకు బలిసింది’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫైర్ అయింది. ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దీనిపై స్పందించారు. ఫిల్మ్ ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ..
‘‘సినిమా వాళ్లు చీప్గా దొరికారని బలిశారు అంటున్నారు. ఎవరు బలిశారు సర్.. మీ ఎమ్మెల్యేలు ఎంతెంత తింటున్నారు? ఎవరిని మెప్పించడానికి మీరు బలుపులు, కులాల గురించి మాట్లాడుతున్నారు? మీరంతా రాజకీయాల్లోకి రాకముందు మీ ఆస్తులు ఎంత… వచ్చాక ఎంత?.. మీ పార్టీలోని చోటా మోటా నాయకుల ఆస్తులు తీయండి. మా సినిమా వాళ్ల ఆస్తులు తీద్దాం.. ఎవరి ఆస్తి ఎంతుందో లెక్క తీద్దామా?.. దమ్ముందా అని అన్నారు.
కష్టపడి సినిమాను తీస్తున్నాం. సినిమాకు 200 మందిపైనే కష్టపడతారు. కోట్లు ధారపోసి.. పైసా పైసా ఏరుకుంటున్నాం. మీలా ఒక రూపాయ పెట్టి మొత్తం దోచుకోవట్లేదు. మమ్మల్ని బలుపు అనడానికి మీరెవరు అసలు? మీ బలుపు సంగతి మీరు చూసుకోండి. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని సవినయంగా మనవి చేస్తున్నా’ అని తమ్మారెడ్డి ఘాటుగానే హెచ్చరించారు.
379028 877577The place else could anyone get that type of information in such a perfect means of writing? 803056
636941 653873Woh I enjoy your posts , bookmarked ! My wife and i take issue along along with your last point. 152365
217512 298241It can be difficult to write about this topic. I think you did an outstanding job though! Thanks for this! 673456
879366 471398As soon as I discovered this internet website I went on reddit to share some with the adore with them. 470734