తౌక్తే తుఫాను తీవ్రతకు సముద్రంలో కొట్టుకుపోయిన పీ-305 అనే నౌకలో 22 మంది మృతదేహాలను నేవీ సిబ్బంది గుర్తించి తీరానికి తీసుకొచ్చారు. కొట్టుకుపోయిన నౌకలో 261 మందికి 185 మందిని రక్షించారు. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నా సముద్రంలో క్లిష్ట వాతావరణంలో ఆలస్యమవుతోంది. సోమవారం సాయంత్రం బాంబే హై ప్రాంతంలో తుఫాను ఉధృతికి ఓఎన్జీసీ రిగ్ దగ్గర పి-305 అనే భారీ నౌక లంగరు తెగిపోయి సముద్రంలో కొట్టుకుపోయి.. 35 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో మునిగిపోయింది.
తుఫాను తీవ్రతకు పి-305 నౌకతో సహా మూడు బార్జ్ లు, ఒక ఆయిల్ రిగ్ కొట్టుకుపోయాయి. బార్జిలలో ఒకటి (ఆఫ్ షోర్ ఉద్యుగులకు నివాసంగా ఉపయోగపడుతున్న భారీ నౌక) కాగా.. గాల్ కన్ స్ట్రక్షన్స్ కు చెందినది ఒకటి, ఎస్ఎస్-3 అనే బార్జ్ మరొకటి. వీటిలో గాల్ కన్ స్ట్రక్షన్స్ బార్జిలో137, ఎస్ఎస్-3 బార్జిలో 196, ఓఎన్జీసీ డ్రిల్లింగ్ రిగ్ సాగర్ భూషణ్ పై ఉన్న101 మందిని నేవీ సిబ్బంది కాపాడారు. ప్రస్తుతం
915123 680246Wow, incredible blog layout! How long have you been blogging for? you make blogging appear effortless. The overall look of your website is amazing, as effectively as the content! 395749
612310 896165Oh my goodness! an incredible write-up dude. Thanks a ton Nevertheless We are experiencing concern with ur rss . Dont know why Cannot enroll in it. Can there be any person discovering identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 159091