ఎంఎం కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తెల్లవారితే గురువారం. ఈ సినిమా మార్చ్ 27న విడుదలకానున్న విషయం తెల్సిందే. ఇక మార్చ్ 21న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. దీనికి చీఫ్ గెస్ట్స్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి విచ్చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజే వచ్చింది.
ఆర్ ఆర్ ఆర్ కోసం పనిచేస్తోన్న ఎన్టీఆర్, రాజమౌళి ఒకే వేదికపైకి రానుండడంతో తెల్లవారితే గురువారం చిత్రానికి బోలెడంత బజ్ రానుంది. మత్తు వదలరా సినిమాతో హీరోగా సక్సెస్ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు శ్రీ సింహా. ఇక రెండో సినిమా కూడా ఫన్ జోనర్ లోనే సాగనుంది. మణికాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిత్ర శుక్లా హీరోయిన్ గా నటించింది. కాల భైరవ సంగీత దర్శకుడు.
596412 616397A thoughtful insight and suggestions I will use on my website. Youve obviously spent some time on this. Congratulations! 721192
454894 902321Some truly amazing articles on this internet site , appreciate it for contribution. 481966
947112 361065noutati interesante si utile postate pe blogul dumneavoastra. dar ca si o paranteza , ce parere aveti de inchiriere vile vacanta ?. 648228