Switch to English

జస్ట్ ఆస్కింగ్: వైఎస్ షర్మిలకి అంత ధైర్యం వుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీని విస్తరిస్తే తప్పేముంది.? కొత్త పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టకూడదనే రూల్ ఏమైనా వుందా.?’ అంటూ ఎదురు ప్రశ్నించేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ‘ఆంధ్రప్రదేశ్‌లో కూడా మీ పార్టీని విస్తరించాలని అనుకుంటున్నారట కదా.?’ అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.!

వాస్తవానికి తెలంగాణలో కంటే, వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రశ్నించాల్సిన అవసరం ఎక్కువ వుంది. అది ఆమె బాధ్యత కూడా. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి, అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి తనవంతు కీలక భూమిక పోషించారు.

ఆ తర్వాత ఏమయ్యిందోగానీ, అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దూరమయ్యారు షర్మిల. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఇద్దరి మధ్యా ఆస్తుల వివాదాలు తలెత్తినట్లుగా ప్రచారం జరుగుతోంది కూడా. ‘షర్మిలను పార్టీ పెట్టొద్దని వైఎస్ జగన్ సూచించారు. కానీ, ఆమె తన అన్న మాటని లెక్క చేయలేదు..’ అంటూ వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆ మధ్యన వ్యాఖ్యానించడం, సజ్జల వ్యాఖ్యల పట్ల షర్మిల అసహనం వ్యక్తం చేయడం తెలిసిన సంగతులే.

ఇక, ఇప్పుడు షర్మిల, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారన్న ప్రచారమే నిజమైతే మాత్రం.. ఏపీలో వైసీపీకి గడ్డుకాలమే ఎదురుకానుందన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే, తాము వైఎస్సార్ అభిమానులమని చెప్పుకునే చాలామంది వైసీపీ నేతల్లో చీలిక తీసుకురాగలరు షర్మిల.

వాగ్ధాటి విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికంటే వైఎస్ షర్మిలకి స్పష్టత ఎక్కువ. పైగా, పాదయాత్ర విషయంలోనూ వైఎస్ జగన్ తరహాలోనే, ఆ మాటకొస్తే.. ఇంకాస్త చిత్తశుద్ధితో షర్మిల పాదయాత్ర చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు షర్మిలకు ప్లస్ అవుతాయి.

అయినాగానీ, అన్నా చెల్లెళ్ళ మధ్య రాజకీయ విభేదాలు.. అనే నిర్ధారణకు వచ్చేయలేం. తమ పాలన పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి డైవర్షన్ కోసం వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేసి, షర్మిలతో ఏపీలో రాజకీయం.. అనే అంశాన్ని తెరపైకి తెచ్చారనే అనుమానాలూ లేకపోలేదు.

అన్నిటికీ మించి, షర్మిల తన అన్నను కాదని ఏపీలో రాజకీయాలు చేసే అవకాశమైతే లేదు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...