Switch to English

మూడు పెళ్ళిళ్ళపై వక్రీకరణ.! వైఎస్ జగన్ మార్కు దుష్ప్రచారం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘మనం మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నాం.. వాళ్ళేమో మూడు పెళ్ళిళ్ళతో మేలు అని అంటున్నారు..’ అంటూ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అస్సలేమాత్రం తడుముకోకుండా చదివేశారు.

‘ఇది కదా మాస్ ర్యాగింగ్ అంటే..’ అంటూ సహజంగానే వైసీపీ అభిమానులు ఎలివేషన్స్ ఇస్తున్నారు. అవనిగడ్డలో ఓ అధికారిక కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షరామామూలుగానే తెలుగుదేశం పార్టీపైనా, టీడీపీ అనుకూల మీడియాపైనా, పనిలో పనిగా ‘దత్త పుత్రుడు’పైనా విమర్శలు చేసేశారు.

అసలు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడిందేంటి.? అని వైఎస్ జగన్ కనీసం వాటి గురించి తెలుసుకున్నారా.? తెలుసుకోరు.. అదే అసలు సమస్య. ‘ప్రతిసారీ నా పెళ్ళిళ్ళ గురించే మాట్లాడతారు.. మీకెందుకు అంత అక్కసు.. కావాలంటే మీరూ చేసుకోండి..’ అని మాత్రమే పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఇది సెటైరు.! ప్చ్, ఆ మాత్రం అర్థమైతే అది వైసీపీ ఎందుకు అవుతుంది.?

వచ్చిన సమస్యే అది.! అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ నేతలు సరైన సమాచారం ఇవ్వరు. ఆయన అస్సలు తెలుసుకోవాలనుకోరు. స్క్రిప్టు చదివేస్తుంటారంతే.! సరే, వైసీపీ చెబుతున్న మూడు రాజధానులతోనే అభివృద్ధి జరుగుతుందనుకుందాం. అందులో ఒకటి అమరావతి కదా.? ఆ అమరావతిని వైసీపీ మంత్రులు ఎందుకు స్మశానం అంటున్నారు.? ఆ ఒక్కదాన్ని కూడా కట్టే ఉద్దేశ్యం లేకనే, మూడో పాట పాడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

లేదంటే, అమరావతిలో అభివృద్ధి పనులు కొనసాగిస్తూనే, మిగతా రెండు రాజధానుల్లో రాజధాని పేరు పెట్టకుండా అభివృద్ధి పనులు మొదలు పెట్టివుండేవారు.. కోర్టు వివాదాలు రాకుండా. ప్చ్.. ఆ మాత్రం ఇంగితం వుంటే, అదసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అయి వుండేది.?

అన్నట్టు, పవన్ కళ్యాణ్ చెప్పు చూపించడం వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర ఆవేదన కలిగినట్లుంది. ‘చెప్పు చూపించే రాజకీయ నాయకులు అవసరమా.?’ అని ప్రజల్ని ఉద్దేశించి ప్రశ్నించేశారు వైఎస్ జగన్. తనపై అవాకులు చెవాకులు పేలుతున్నవారిని ఉద్దేశించి కదా పవన్ కళ్యాణ్ చెప్పు చూపించింది.? ఆయనేమీ వైసీపీ ఎంపీలాగా నగ్నంగా వీడియో కాల్ చేసి అడ్డంగా బుక్కయిపోలేదు కదా.? వైసీపీ ఎమ్మెల్సీలాగా తనదగ్గర పనిచేసిన కారు డ్రైవర్‌ని చంపేయలేదు కదా.?

తల్లుల గురించీ, చెల్లెళ్ళ గురించీ ప్రస్తావించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.! వైఎస్ జగన్ తల్లి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఇప్పుడెక్కడున్నారు.? వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి ఆమె ఎందుకు రాజీనామా చేశారు.? వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల ఎందుకు తెలంగాణకు వెళ్ళిపోయారు.? వైఎస్ జగన్ సొంత చెల్లెలు కాకపోయినా, బాబాయ్ కుమార్తె సునీతారెడ్డి, ‘వైఎస్ జగన్ ప్రభుత్వం నాకు న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదు’ అంటూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు.?

జనం ఇవేవీ ఆలోచించనంత అమాయకులని వైఎస్ జగన్ అనుకుంటే ఎలా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...