Switch to English

వైఎస్ జగన్ సర్కారు వైఫల్యమే ఇది.. కనిపిస్తోందా.? లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

దేశంలోనే కరోనా వైరస్ కట్టడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో వుంది.. రికవరీల పరంగా ది బెస్ట్.. వ్యాక్సినేషన్ ప్రక్రియలో రికార్డ్.. కరోనా టెస్టుల్లో మేటి.. వైద్య సౌకర్యాల కల్పనలో అత్యద్భుతం.. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని నడుపుతోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసుకుంటున్న ప్రచారం అంతా ఇంతా కాదు.

తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో 40 వేల నుంచి 50 వేల కేసులు రోజువారీగా నమోదైన సందర్భాలున్నాయి. ఆ స్థాయి నుంచి 2 వేల దిగువకు రోజువారీ కేసులు వచ్చాయిప్పుడు. అక్కడ లక్షకు పైగా టెస్టులు ప్రతిరోజూ జరుగుతున్నాయి. మరి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితేంటి.? రెండు వేల ఐదు వందల మార్కుకి అటూ ఇటూగా కరోనా పాజిటివ్ కేసులు రోజువారీగా వెలుగు చూస్తున్నాయి. టెస్టుల సంఖ్య 80 నుంచి 90 వేల మధ్య దోబూచులాడుతున్నాయి.

అసలేమవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.? పొరుగు రాష్ట్రం తెలంగాణలో వెయ్యి లోపే రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిజానికి, తెలంగాణకి విశ్వ నగరం హైద్రాబాద్ రాజధానిగా వుంది. కానీ, హైద్రాబాద్ కరోనా కట్టడి విషయంలో చాలా పద్ధతిగా వుందనే చెప్పాలి. పైగా, తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్షలు పూర్తిగా ఎత్తేశారు. అయినా, కరోనా అదుపులోనే వుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి.. కానీ, కేసులు తగ్గడంలేదు. ఇది సర్కార్ వైఫల్యంగానే నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

టెస్టింగ్, ట్రేసింగ్ విధానంలో వైఫల్యాలే రాష్ట్రానికి శాపంగా మారుతోందన్న విమర్శ వుంది. మీడియాకెక్కి ప్రచారం చేసుకోవాలన్న యావ తప్పితే, ప్రజారోగ్యంపై కనీస బాధ్యత అధికార పార్టీలో లేదన్నది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ. రాజకీయ ప్రత్యర్థులపై వింత వింత కేసులు ఎలా బనాయించాలి.? ఇతర పార్టీలకు చెందిన నేతల్ని ఇలా తమవైపుకు తిప్పుకోవాలి.? లాంటి ఆలోచనలు తప్ప, ప్రజల్ని కరోనా బారి నుంచి ఎలా కాపాడాలన్న కనీసపాటి బాధ్యత ప్రభుత్వానికి లేకుండా పోయిందనే ఆవేదన రాష్ట్ర ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది.

ప్రజలెక్కడైనా ఒకేలా వుంటారు.. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి వస్తున్నారు.. తెలంగాణలోని వారూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వస్తున్నారు.. కర్నాటక, తమిళనాడు సంగతి సరే సరి.. అయినాగానీ, పొరుగు రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్ కరోనా విషయంలో కొత్త ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్నది నిర్వివాదాంశం. ప్రజలు బాధ్యతగా వ్యవహరించడంలేదని చెబుతూ జగన్ ప్రభుత్వం తన బాధ్యతల్ని విస్మరిస్తే.. అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...