ప్రముఖ సీనియర్ నటి విజయశాంతి కాంగ్రస్ ను వీడి బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ సమక్షంలో విజయశాంతి తన పాత గూటికి చేరుకున్నారు. ఆమెకు పార్టీ అగ్ర నాయకుడు అరుణ్ సింగ్ బీజేపీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఆమెకు కండువా కప్పి స్వాగతం పలికారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. ‘నా రాజకీయ జీవితం బీజేపీతోనే ప్రారంభమైంది. అప్పట్లో తెలంగాణకు బీజేపీ విముఖంగా ఉండటంతో పార్టీని విడాను. తెలంగాణ కోసం పోరాటం మొదలుపెట్టిందే నేను. కేసీఆర్ కుట్ర పన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
తెలంగాణ కోసం సోనియా కాళ్ల మీద పడి యూటర్న్ తీసుకున్నారు’ అని అన్నారు. కొన్నాళ్లుగా ఆమె కాంగ్రెస్ ను వీడుతున్నారనే వార్తలు ఆమె చేరికతో నిజమయ్యాయి.
285798 635203I dugg some of you post as I cogitated they were very beneficial invaluable 694891
805713 670520you may have a fantastic weblog here! would you wish to make some invite posts on my weblog? 370171
43713 438353I surely didnt comprehend that. Learnt a thing new today! Thanks for that. 123447