ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయానికి చోటు దక్కింది. పారిస్ లోని యునెస్కో విడుదల చేసిన జాబితాలో మన దేశం నుంచి మూడు కట్టడాలు తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి లేపాక్షి ఆలయం ఎంపికైంది. మరో ఆరు నెలల్లో యునెస్కో తుది జాబితా విడుదల చేయనుంది. ఇందులో లేపాక్షికి చోటు దక్కితే ఆంధ్రప్రదేశ్ కు అరుదైన గుర్తింపు లభించినట్టు అవుతుంది.
16వ శతాబ్దంలో విజయనగర రాజుల పాలనో లేపాక్షిలో వీరభద్రస్వామి ఆలయం నిర్మితమైంది. ఆలయం లోపల ఉన్న చిహ్నాలు ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధించాయి. ఆలయానికి సమీపంలోని ఏకశిల నంది విగ్రహం పర్యాటకంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. వీటిని యునెస్కో ప్రాతిపదికగా తీసుకుని తాత్కాలిక జాబితాలో చోటు కల్పించింది. త్వరలో యునెస్కో బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి తుది జాబితా ప్రకటించనుంది. యునెస్కో తాత్కాలిక జాబితాలో లేపాక్షి నిలవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. లేపాక్షికి తుది జాబితాలో చోటు దక్కాలని కోరుకుందాం.
10395 922811I must spend a while studying more or understanding more. Thank you for wonderful info I used to be on the lookout for this info for my mission. 112939
240860 385020conclusion which you are definitely appropriate but several need to be 871396
say thanks to a lot for your website it aids a lot. [url=http://tspid.com/bbs/board.php?bo_table=free&wr_id=725757]singulair senza ricetta a Napoli: guida all’acquisto[/url]
143867 763634A truly fascinating read, I may possibly effectively not agree entirely, but you do make some quite legitimate factors. 340730