ఏపీలో సినిమా టికెట్లు పూర్తిగా ప్రభుత్వ పోర్టల్ ద్వారా అందించేందుకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఏర్పాట్లన్నీ పూర్తైతే ఏప్రిల్ 1 నుంచే ఈ విధానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే టికెట్ల అమ్మకాల కోసం ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసింది. పలు సంస్థలు పోటీ పడినా కేవలం రెండు సంస్థలే తక్కువ ధరకు కోట్ చేసినట్టు తెలుస్తోంది.
ఏపీ టెక్నలాజికల్ సర్వీసెస్ (ఏపీటీఎస్) నిర్వహించిన ఫిల్మ్ డెవల్పమెంట్ కార్పొరేషన్ టెండర్ల ప్రకారం చెన్నైకి చెందిన జస్ట్ టికెట్ సంస్థ L-1గా నిలిచినట్టు తెలుస్తోంది. దీంతో ఇకపై రాష్ట్రంలోని అన్ని ధియేటర్లలో ఒకే సంస్థ ద్వారా టికెట్ల అమ్మకాలు జరుగుతాయి. ప్రేక్షకులపై ఆన్ లైన్ చార్జీల భారం (దాదాపు రూ.20) కూడా పడకుండా ప్రభుత్వమే టికెట్ల విక్రయాలు చేపట్టాలని భావిస్తోంది. జస్ట్ టికెట్ సంస్థలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు వెంకటేశ్ డైరక్టర్ గా ఉన్నట్టు తెలుస్తోంది.
902048 818179I havent checked in here for some time because I thought it was acquiring boring, but the last couple of posts are actually good quality so I guess Ill add you back to my everyday bloglist. You deserve it my friend. insurance guides 550419
162201 306338Wow, marvelous blog structure! How lengthy have you been running a blog for? 481714