ఆర్టీసీని ప్రజలకు చేరువ చేయడంలో టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓవైపు వినూత్నమైన ప్రచారంతో ముందుకెళ్తున్నారు. అయితే.. మరోవైపు ఆర్టీసీ చార్జీలు పెరగడంతో ప్రయాణికులపై భారం పడుతోంది. ప్యాసింజర్ సెస్ పేరుతో గరుడ, రాజధాని, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో టికెట్ రేట్లు పెరిగాయి.
పెంచిన చార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా ఆర్టీసీ ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా చార్జీలు పెరగడంతో ప్రయాణికులపై భారం పెరిగినట్టైంది. టికెట్ రేట్ల పెంపుతోపాటు రౌండప్ విధానాన్ని కూడా టీఎస్ఆర్టీసీ తీసుకొచ్చింది. చిల్లర సమస్య లేకుండా చేసేందుకు పల్లెవెలుగు బస్సు టికెట్ల రేట్లలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది.
పెరిగిన రేట్లు ఇలా..
గరుడ, రాజధాని, సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.10 వరకూ చార్జీలు పెరిగాయి.
ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 చొప్పున పెరిగాయి.
పల్లె వెలుగు బస్సుల్లో.. రూ.12 ఉంటే.. రూ.10కి తగ్గించింది. రూ.13, రూ.14 ఉంటే.. ఆ చార్జీని రూ.15గా నిర్ణయించింది.
947674 105744I come across your webpage from cuil and it is high quality. Thnkx for giving this sort of an incredible post.. 102435
24046 993942Im agitated all these write-up directories. It confident would be nice to have every write-up directory that instantly accepts articles. 11636
600239 781843Vi ringrazio, considero che quello che ho letto sia ottimo 4837
539764 508489Yay google is my world beater aided me to locate this outstanding internet site! . 337976