కోర్టు ఆదేశాలతో ఆగిపోయిన నేరేడ్మెట్ డివిజన్ కౌంటింగ్ ను నేడు నిర్వహించారు. ఈ డివిజన్లో ఎన్నికల సందర్బంగా తప్పులు దొర్లాయి. అధికారులు స్వస్థిక్ గుర్తును కాకుండా పెన్ను తో టిక్ పెట్టించారు. ఆ కారణంగా నేరేడ్మెట్ డివిజన్లో ఓట్లను పెన్నుతో ఉన్న వాటిని కూడా లెక్కించాలని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. కాని బీజేపీ కోర్టుకు వెళ్లడంతో అందుకు నో చెప్పింది. దాంతో నేరేడ్మెట్ డివిజన్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆలస్యం అయ్యింది.
కోర్టు తీర్పు క్లారిటీ ఇవ్వడంతో పాటు ఎన్నికల కమీషన్ ఇక చేసేది ఏమీ లేక పెన్నుతో టిక్ పెట్టిన ఓట్లను తొలగించి మిగిలిన ఓట్లను లెక్కించేందుకు సిద్దం అయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి 782 ఓట్లతో మెజార్టీ దక్కించుకున్నాడు. ఆ సమయంలో ఎన్నికల్ల కౌంటింగ్ ఆగింది. కోర్టు ఆదేశాలతో క్లియరెన్స్ కౌంటింగ్ ను కొనసాగించగా ఆధిక్యంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి మీనా రెడ్డి గెలుపొందినట్లుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. దాంతో టీఆర్ఎస్ బలం మరోటి పెరిగింది.
160661 249345Yay google is my king helped me to locate this outstanding web site! . 536171
929533 589584hey there i stumbled upon your web site looking about the internet. I wanted to let you know I enjoy the look of points around here. Keep it up will bookmark for certain. 923890
275423 27527You could locate two to three new levels inside L . a . Weight loss and any one someone is incredibly crucial. Initial stage could be real melting away rrn the body. shed weight 175038