బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కిరాణా దుకాణం యజమానిని బూతులు తిడుతున్న ఆడియో వైరల్ అయింది. నాలుగేళ్ల క్రితం రంజాన్ తోఫా కోసం ఎమ్మెల్యే ఆర్డర్ ఇచ్చారని.. ఆ డబ్బులు అడిగితే బూతులు తిట్టారని దుకాణ యజమాని అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన కిరాణా వ్యాపారి రుద్రంగి మురళీధర్కు ఎమ్మెల్యే 6వేల తోఫా ప్యాకెట్లు ఆర్డర్ చేశారు. వీటి విలువ 36లక్షలు రూపాయలు. మొత్తం 6000 ప్యాకెట్లు ఒక్కోటి రూ.600 చొప్పున 6000 వేల ప్యాకెట్లకు ఆర్డర్ ఇచ్చారు.
షకీల్ అడ్వాన్స్గా 12 లక్షల రూపాయలు చెల్లించారు. 2019 ఎన్నికల సమయంలో క్యాటరింగ్ కు మరో 4 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా మురళికి ఎమ్మెల్యే షకీల్ 30లక్షల వరకూ బాకీ పడ్డారు. డబ్బుల కోసం రెండేళ్ల నుంచి ఎమ్మెల్యేను కోరుతున్నా స్పందించడం లేదని బాధితుడు వాపోయాడు. ఈనేపథ్యంలో వీరిద్దరి ఫోన్ సంభాషణ వైరల్ అయింది. తనకు న్యాయం చేయాలని బోధన్ ఏసీపీని ఆశ్రయిస్తే కంప్లైంట్ తీసుకోలేదని వాపోతున్నాడు.
709155 773221It is truly a fantastic and beneficial piece of information. Im happy which you just shared this beneficial information with us. Please stay us informed like this. Thank you for sharing. 36676
50767 53683After study a few with the content inside your internet site now, we genuinely such as your technique of blogging. I bookmarked it to my bookmark web web site list and will also be checking back soon. Pls look at my web-site likewise and make me aware what you believe. 166104