Switch to English

న్యాయ వ్యవస్థపై నిందలు.! పొలిటికల్ పతివ్రతలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,936FansLike
57,764FollowersFollow

అరరె.. న్యాయ వ్యవస్థ మీద అత్యంత అసభ్యకరమైన రీతిలో ఆరోపణలు చేసేశారే.! ఉరి తీసేస్తే పోలా.? ఔను, ఇలాగే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీని టార్గెట్ చేసిన వైసీపీ, ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడంలేదు.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో, ఆయనకు రిమాండ్ విధించిన ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తిపైన టీడీపీ మద్దతుదారులు కొందరు అత్యంత అసభ్యకరమైన రీతిలో దూషణలకు దిగారు. అలాంటి వారిపై చర్యల నిమిత్తం, అధికార వైసీపీ, అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.

మొత్తంగా 28 మందిని అరెస్టు చేసే దిశగా, చట్టపరమైన చర్యలు షురూ అయ్యాయి కూడా.! కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద.. చర్యలు తప్పేలా లేవు. నిజమే, న్యాయమూర్తులపైనా, న్యాయస్థానాలపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదు. ఎవరు అలా చేసినా అది తప్పే.!

కానీ, కొన్ని సార్లు న్యాయ వ్యవస్థలోనివారూ తప్పులు చేస్తున్నారు కదా.? కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ వ్యవహారంలో, ఏకంగా న్యాయమూర్తి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో అదో సంచలనం.

ఆ సంగతి పక్కన పెడితే, న్యాయమూర్తుల్ని నరికెయ్యాలి.. న్యాయమూర్తుల్ని కోవిడ్ బాధితులున్న రూమ్‌లో బంధించాలి.. అని కొన్నాళ్ళ క్రితం వైసీపీ మద్దతుదారులు, అత్యంత ఛండాలంగా వ్యవహరించారు సోషల్ మీడియాలో. అప్పట్లో కొందరి అరెస్టులు జరిగాయి.. అదీ కష్టంగా.

‘న్యాయస్థానాలు తీర్పులిస్తే మాత్రం… వాటిని అమలు చేయాల్సింది మా పోలీసులే కదా.?’ అంటూ కొందరు వైసీపీ మద్దతుదారులు అప్పట్లో సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యల్ని ఎలా మర్చిపోగలం.? వాళ్ళని అప్పట్లో వెనకేసుకొచ్చిందీ వైసీపీనే. ఇప్పుడు అదే వైసీపీ, న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ మీద విమర్శలు చేస్తోంది.! రాజకీయ పాతివ్రత్యం ఇలాగే వుంటుంది మరి.!

ఎందుకు అరెస్టు చేయలేదంటూ పదే పదే అప్పట్లో న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా పట్టించుకున్న దాఖలాల్లేవ్. ఇప్పుడేమో, చర్యల కోసం ప్రభుత్వమే అత్యుత్సాహం చూపుతుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? చట్టం, న్యాయం.. అందరికీ సమానం కాదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

1 COMMENT

సినిమా

Chiranjeevi: ‘ఆ సెంటిమెంట్ పక్కా.. బ్లాక్ బస్టర్ గ్యారంటీ..” లైలా ప్రీ-రిలీజ్...

Chiranjeevi: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను షైన్ స్క్రీన్స్...

Ram Charan: క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. వివరాలివే

Ram Charan: రామ్ చరణ్ క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టి సందడి చేశారు. తాను ప్రాంచైజీగా ఉన్న క్రికెట్ టీమ్ ను కలుసుకుని వారిలో జోష్ నింపారు....

Nagarjuna: ‘తండేల్ లో నీ కష్టం కనిపించింది..’ చైతన్య విజయంపై నాగార్జున

Nagarjuna: నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ ఘన విజయం సాధించి ధియేటర్లలో సందడి చేస్తోంది. దీనిపై నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. తండ్రిగా...

Allu Arjun: ‘అయిదేళ్ల పుష్ప జర్నీ అందరికీ ఎమోషన్..’ థాంక్స్ మీట్...

Allu Arjun: ‘పుష్ప 2 ది రూల్’ ఘన విజయం సాధించిన సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం థ్యాంక్స్‌ మీట్‌ ఘనంగా జరిగింది. వేడుకలో నటీనటులకు, సాంకేతిక...

Rashmika: ‘పుష్ప నాకెంతో స్పెషల్..’ థాంక్స్ మీట్ పై రష్మిక...

Rashmika: నిన్న జరిగిన ‘పుష్ప 2 ది రూల్’ థాంక్యూ మీట్ లో పాల్గొనలేకపోయిన రష్మిక టీమ్ ను ఉద్దేశించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. పుష్ప...

రాజకీయం

జై జనసేన.! జనసేనగా రూపాంతరం చెందిన ప్రజారాజ్యం: చిరంజీవి

‘మా ఇద్దరి లక్ష్యం ఒకటే. ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది మార్పు కోసం. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతున్నదీ మార్పు కోసమే. సినిమాల్నీ, రాజకీయాల్నీ నేను బ్యాలెన్స్ చేయలేకపోయినా, నా తమ్ముడు...

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి: ఆ నలుగురి అరెస్ట్‌తో వైసీపీ ‘డొంక’ కదులుతుందా.?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి’ వ్యవహారానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుంది. వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోలుకు...

గెలుపోటములు: కేజ్రీవాల్ ఓ కేస్ స్టడీ.!

దేశ రాజధాని ఢిల్లీ.. అక్కడా సమస్యలున్నాయ్.! మంచి నీటి సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు.. వాట్ నాట్.! ఢిల్లీ ప్రజలు చాలాకాలంగా చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ అంటే, పార్లమెంటు సమావేశాలు.. ప్రధాని,...

చిరంజీవి సుతిమెత్తని ‘వాతలు’ సరిపోతాయా.?

సీపీఐ నారాయణ అంటే, చెత్త వాగుడికి కేరాఫ్ అడ్రస్.! ఎర్ర పార్టీలకు తెలుగునాట ఎప్పుడో కాలం చెల్లిందన్నది బహిరంగ రహస్యం. ‘తోక పార్టీలు’ అనే ముద్ర తప్ప, వామపక్ష పార్టీలకు అసలంటూ విలువ...

వేవ్స్ కమిటీలో మెగాస్టార్.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు..!

భారత్ ను అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో వరల్డ్ ఆడియో అండ్ విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)ని నిర్వహించే దిశగా...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్ స్టోరీ: పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందా.?

ఓ ఎమ్మెల్యే తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలెదుర్కొంటున్న సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించడానికే ఇష్టపడకపోతే.? ఆ ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యేగా కొనసాగే నైతిక అర్హత లేనట్టే. అలాంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిన బాధ్యత స్పీకర్...

ప్రైవేటు పాఠశాలలకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. పాఠశాలల గుర్తింపు గడువును పదేళ్లకు పెంచుతామని ప్రకటించారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రైవేట్ స్కూల్స్...

ఆంధ్ర ప్రదేశ్‌లో వుండటానికి వైఎస్ జగన్ ఎందుకు భయపడుతున్నారు.?

పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయారు. ఇటీవల లండన్ పర్యటన ముగించుకుని బెంగళూరులో దిగిన జగన్, ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్...

జై జనసేన.! జనసేనగా రూపాంతరం చెందిన ప్రజారాజ్యం: చిరంజీవి

‘మా ఇద్దరి లక్ష్యం ఒకటే. ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది మార్పు కోసం. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతున్నదీ మార్పు కోసమే. సినిమాల్నీ, రాజకీయాల్నీ నేను బ్యాలెన్స్ చేయలేకపోయినా, నా తమ్ముడు...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అస్వస్థత.. కారణం అదేనా?

ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. ఆయనను జ్వరంతోపాటు స్పాండిలైటిస్ కూడా ఇబ్బంది పెడుతోందని వైద్యులు తెలిపారు. వారి సూచన మేరకు ప్రస్తుతం పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు....