వైఎస్ షర్మిల పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారు. ఇందుకు ఈ నెల 21న ఖమ్మంలో వైఎస్ అభిమానులతో, గిరిజనులతో నిర్వహించ తలపెట్టిన ఆత్మీయ సమ్మేళనం వేదిక కాబోతోందని అంటున్నారు. పోడు భూముల్లో పట్టాల సమస్యే తొలిపోరుగా షర్మిల పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఇందుకు 21న లోటస్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్తో ర్యాలీగా షర్మిల ఖమ్మం చేరుకుంటారని తెలుస్తోంది. లోటస్పాండ్లో కీలక సమావేశం నిర్వహించిన షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
సమావేశానికి ఖమ్మంకు చెందిన మాజీ ఎంపీ హాజరయ్యారని.. ఆయనే పోడు భూముల సమస్య షర్మిల దృష్టికి తెచ్చినట్టు చెప్తున్నారు. టీఆర్ఎస్ హవాలో కూడా ఖమ్మం నుంచి ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు గతంలో వైసీపీ తరపున గెలుపొందారు. అందుకే ఆమె ఖమ్మంకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారని అంటున్నారు. ఖమ్మంలో వైఎస్ కు బలమైన కేడర్ ఉంది. ఆ వర్గాన్ని తన వైపుకు తిప్పుకునేందుకు కూడా షర్మిల ఖమ్మంను ఎంచుకున్నారని అంటున్నారు.
96318 194393Actually instructive and superb structure of articles, now thats user friendly (:. 931607
82072 724834I dont agree with this certain post. Nonetheless, I did researched in Google and Ive found out which you are correct and I had been thinking inside the incorrect way. Continue producing quality material related to this. 732680
110726 857644I observe there is lots of spam on this weblog. Do you want assist cleaning them up? I may possibly assist among classes! 927461