రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన ఒంగోలులో ఉన్నతాధికారుల సమీక్షలో పాల్గొన్నారు. అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ఆపాలని ప్రభుత్వం చివరి వరకూ ప్రయత్నించారు. జిల్లాలో కరోనా తీవ్రత తగ్గింది. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైంది.
రాజ్యాంగం ప్రకారమే ఎన్నికల కమిషన్ నడుచుకుంటుందని వ్యాఖ్యానించారు. గ్రామాల్లో రాజకీయ చైతన్యం రావడం వల్ల పోటీకి సిద్ధపడుతున్నారని అన్నారు. ఎన్నికల వరకే ఈ పోరు.. తర్వాత అందరూ కలిసే ఉంటారు అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు జరిగితే పంచాయతీలకు రాజ్యాంగం ప్రకారం నిధులు వస్తాయి అని అన్నారు.
207417 778390Nice blog! Only dilemma is im running Firefox on Debian, and the website is searching a bit.. weird! Possibly you might want to test it to see for yourself. 9624
660971 114862hi and thanks regarding the specific post ive actually been looking regarding this kind of info online for sum time these days hence thanks a good deal 179131
670002 532628Some truly quality blog posts on this web web site , saved to my bookmarks . 323763