Switch to English

సరిలేరు నీకెవ్వరూ.. ‘దాన్ని’ అదుపులో పెడుతున్నారూ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఈ మధ్యన ఏదన్నా పెద్ద సినిమా పట్టాలెక్కుతోందంటే, అనుకున్న బడ్జెట్‌ లిమిట్‌ని దాటేస్తోంది పూర్తయ్యేసరికి. మరీ ముఖ్యంగా మహేష్‌బాబు సినిమాల్ని ఈ సమస్య బాగా వెంటాడుతోంది. ‘స్పైడర్‌’ కావొచ్చు, ‘భరత్‌ అనే నేను’ కావొచ్చు, ఇటీవల విడుదలైన ‘మహర్షి’ కావొచ్చు, బడ్జెట్‌ పరిధులు దాటేసిన సినిమాలే ఇవన్నీ. ‘స్పైడర్‌’ డిజాస్టర్‌గా నిలిచింది. ‘భరత్‌ అనే నేను’ సినిమా ‘హిట్టు’ అనిపించుకున్నా, 100 కోట్ల మార్క్‌ (షేర్‌) చేరుకోలేకపోయింది. 230 కోట్ల పైన గ్రాస్‌ వచ్చిందంటూ నిర్మాణ సంస్థ చేసుకున్న ప్రచారం ఆ తర్వాత ఫేక్‌ అనిపించేసుకుంది.

చిత్రమేంటంటే ‘మహర్షి’ సినిమా 150 కోట్ల గ్రాస్‌ దాటిందని చెప్పడం ద్వారా ‘భరత్‌ అనే నేను’ వసూళ్ళు ఫేక్‌ అని మహేష్‌ అండ్‌ టీమ్‌ ఒప్పుకున్నట్లే అయిపోయింది. ఎందుకంటే, తన కెరీర్‌లోనే ది బిగ్గెస్ట్‌ హిట్‌ ‘మహర్షి’ అంటున్నాడు మహేష్‌. ఆ ‘మహర్షి’ కూడా ఇంకా 100 కోట్ల మార్క్‌ని టచ్‌ చేయలేదు. కానీ, 100 కోట్లకు దగ్గరగా రాబోతోంది. సినిమా రిలీజ్‌కి ముందు అంచనాలైతే, 150 కోట్ల షేర్‌ పక్కా అనే బజ్‌ వచ్చింది. సినిమా విడుదలయ్యాక కూడా ఆ టాక్‌ని అలాగే కొనసాగించేందుకు చిత్ర బృందం చాలా ప్రయత్నాలు చేసింది, చేస్తోంది కూడా. ఈ నేపథ్యంలో మహేష్‌ తదుపరి సినిమా ‘సరిలేరు నీకెవ్వరూ’ విషయంలో మహేష్‌ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడట. ఈ సినిమా నిర్మాణంలో మహేష్‌ కూడా భాగం పంచుకుంటున్నాడు.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలిసిందేంటంటే, అవసరానికి మించి ఎట్టి పరిస్థితుల్లోనూ బడ్జెట్‌ పెట్టకూడదనీ, మార్కెట్‌ పరిధులకు లోబడి మాత్రమే సినిమా నిర్మాణం జరగాలని మహేష్‌బాబు ఖచ్చితమైన అభిప్రాయాన్ని దర్శకుడు అనిల్‌ రావిపూడి ముందుంచాడట. అందుబాటులో వున్న బడ్జెట్‌తో అద్భుతాలు చేయడమెలాగో అనిల్‌ రావిపూడికి కూడా తెలుసుగనుక, తన కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్‌ సినిమా గనుక, అనిల్‌ రావిపూడికి పెద్దగా సమస్య కాకపోవచ్చు.

‘మహర్షి’కి కూడా నిర్మాత అయిన ‘దిల్‌’ రాజు ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా నిర్మాణంలోనూ పాలుపంచుకుంటున్న విషయం విదితమే. సుకుమార్‌తో సినిమాని పక్కన పెట్టడానికి కూడా ఈ బడ్జెట్‌ అంశాలే కీలక భూమిక పోషించాయని మహేష్‌ సన్నిహిత వర్గాలంటున్నాయి. ‘సరిలేరు నీకెవ్వరూ’ తర్వాత మహేష్‌ చేయబోయే సినిమా కూడా ‘కాస్ట్‌ కంట్రోల్‌’తోనే రూపొందుతుందని సమాచారమ్‌. అదే నిజమైతే మహేష్‌ అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లే భావించాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...