ప్రతి ఐపీఎల్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ లేదా ముంబయి ఇండియన్స్ హాట్ ఫేవరేట్ లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఎక్కువ సార్లు ట్రోఫీ దక్కించుకున్నాయి.. ఎక్కువ సార్లు ఫైనల్ కు చేరాయి. కాని ఈసారి మాత్రం ఈ రెండు జట్లలో ఏ ఒక్క జట్టు విజేతగా నిలవదు అలాగే ఈ రెండు జట్లు కనీసం ఫైనల్ వరకు కూడా వెళ్లవు అంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బలంగా చెబుతున్నాడు. కావాలంటే ఇది రాసి పెట్టుకోండి. నేను అన్నది తప్పకుండా జరుగుతుంది అంటూ సచిన్ బలంగా చెబుతున్నాడు.
ఈ సీజన్ కు విజేతగా కోహ్లీ సారధ్యం వహిస్తున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉందన్నాడు. కావాలంటే ఈ ట్వీట్ ను మార్క్ చేసుకుని మరీ పెట్టుకోండి అంటూ సచిన్ పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ముంబయి అంటే నాకు ఇష్టమే. కాని ఈసారి నాకు బెంగళూరు గెలుస్తుందని నమ్మకంగా ఉంది. కోల్ కత్తా ఈసారి ఫైనల్ కు వెళ్తుందనే నమ్మకంను కూడా సచిన్ వ్యక్తం చేశాడు. మరో రెండు నెలల మ్యాచ్ లు ఉండగానే సచిన్ ప్రకారం బెంగళూరు మరియు కోల్ కత్తాలు ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాయి అంటూ అభిమానులు కూడా ఆయనపై నమ్మకంతో అనుకుంటున్నారు.
702228 373170Yay google is my world beater aided me to find this outstanding internet internet site ! . 913448
219694 687519This is a very good topic to talk about. Sometimes I fav stuff like this on Redit. This write-up probably wont do well with that crowd. I will probably be positive to submit something else though. 474987