Switch to English

సాహో ఫస్ట్‌ డే షేర్స్‌: ‘నాన్‌ బాహుబలి’ రికార్డుల్ని కొట్టినట్టేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘సాహో’ ఫస్ట్‌ డే షేర్స్‌ వచ్చేశాయి. గ్రాస్‌ పరంగా ఆల్రెడీ నాన్‌ బాహుబలి రికార్డులు కొల్లగొట్టేసిందనే ప్రచారం జరుగుతోంది. అన్ని భాషలూ కలుపుకుంటే ఫస్ట్‌ డే షేర్‌ 118 కోట్లుగా తేల్చేశారు ట్రేడ్‌ పండితులు. ఇవి గ్రాస్‌ లెక్కలు. ఇంతకీ షేర్స్‌ మాటేమిటి.? నైజాంలో 9.40 కోట్ల షేర్‌ తొలి రోజున ‘సాహో’ దక్కించుకుందట. ఇది ప్రభాస్‌ స్టామినాకి నిదర్శనమని రెబల్‌ స్టార్‌ అభిమానులు అంటున్నారు.

మరోపక్క నెల్లూరులోనూ ‘నాన్‌ బాహుబలి’ రికార్డు దక్కించుకుంది ‘సాహో’. అయితే, మిగతా ఏరియాల్లో మాత్రం, ‘సాహో’ అనుకున్న స్థాయిలో ఫస్ట్‌ డే సత్తా చాటలేకపోయిందన్నది ట్రేడ్‌ పండితుల అభిప్రాయం. చాలా చోట్ల ‘అజ్ఞాతవాసి’, ‘మహర్షి’, ‘అరవింద సమేత’ను దాటలేదని అంటున్నారు.

కాగా, తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 35.36 కోట్ల రూపాయల షేర్‌ ‘సాహో’కి దక్కిందని ట్రేడ్‌ పండితులు క్లారిటీ ఇస్తున్నారు. మరోపక్క, ఈ షేర్స్‌ అంతా గేంబ్లింగ్‌.. అంటూ ‘సాహో’ హేటర్స్‌ సోషల్‌ మీడియాలో రచ్చ షురూ చేశారు. దానికి ప్రభాస్‌ అభిమానులు గట్టిగా కౌంటర్స్‌ ఇస్తున్నారు.

‘అజ్ఞాతవాసి’, ‘అరవింద సమేత’, ‘మహర్షి’ మాత్రమే కాదు, ‘రంగస్థలం’ షేర్స్‌ కూడా ఫేక్‌.. అంటూ ప్రభాస్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ, ‘సాహో’ సినిమా ‘నాన్‌ బాహుబలి’ రికార్డుల్ని కొల్లగొట్టిందా.? రెండో రోజు వసూళ్ళ పరిస్థితేంటి.? మొదటి వీకెండ్‌ని ‘సాహో’ ఎలా కంప్లీట్‌ చేయబోతోంది.? ‘వినాయక చవితి’ సెలవు, ‘సాహో’కి ఎలా కలిసొస్తుంది.? వేచి చూడాల్సిందే.

సాహో షేర్స్‌..
నైజాం – 9.40
సీడెడ్‌ – 4.40
నెల్లూర్‌ – 2.56
కృష్ణా – 2.51
గుంటూర్‌ – 4.69
వైజాగ్‌ – 3.77
ఈస్ట్‌ గోదావరి – 4.43
వెస్ట్‌ గోదావరి – 3.60
మొత్తంగా ఏపీ – తెలంగాణ షేర్స్‌ : 35.36

ఓవర్సీస్‌లో 1 మిలియన్‌ డాలర్స్‌ దాటినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే.

10 COMMENTS

  1. 265087 152710The when I just read a blog, Im hoping that this doesnt disappoint me approximately this one. Get real, Yes, it was my method to read, but When i thought youd have something fascinating to state. All I hear is really a number of whining about something which you could fix need to you werent too busy trying to find attention. 518866

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...