అప్పుడే న్యూ ఇయర్ జోష్ మొదలైంది .. న్యూ ఇయర్ వేడుకలు.. సంబరాలు చేసుకునేందుకు కొందమంది సెలెబ్రిటీలు విదేశాలకు వెళ్లారు. తాజాగా ప్రముఖ హీరో రాజశేఖర్ ఇద్దరు కూతుర్లు .. శివాని, దొరసాని ఫేమ్ శివాత్మిక ఇద్దరు కూడా సింగపూర్ వెళ్లారు. తన స్నేహితులతో కలిసి వీరంతా అక్కడ హైట్స్ లో స్విమ్ చేస్తూ నానా హంగామా చేసారు. ఇద్దరు భామలు బికినిలో అదరగొట్టారు. ప్రస్తుతం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ భామలు ఇలా బికినీలు గట్రా వేసుకుని బీచ్ లో రచ్చ చేస్తున్న ఫోటోలు ఇప్పటివరకు మనం చాలానే చూసి ఉంటాం.. అయితే ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ కి పాకింది. తాజాగా రాజశేఖర్ కూతుళ్లిద్దరూ ఇలా బికినీతో కనువిందు చేయడం సంచలనం రేపింది. అడవి శేష్ హీరోగా నటిస్తున్న సినిమాతో శివాని హీరోయిన్ గా పరిచయం కానుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత మరో సినిమాకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక రాజశేఖర్ రెండో అమ్మాయి శివాత్మిక .. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో కలిసి చేసిన దొరసాని సినిమాతో పరిచయం అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఈమె కృష్ణవంశీ తెరెకెక్కిస్తున్న రంగమార్తాండ సినిమాలో కీ రోల్ పోషిస్తుంది.
727007 802414Hi there! I just wish to give an enormous thumbs up for the nice information youve right here on this post. I shall be coming once more to your blog for extra soon. 466681
465511 715332You ought to participate in a contest for among the best blogs on the web. I will suggest this web site! 908004