మరికొన్ని రోజుల్లో యూఏఈలో ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే జట్లు అన్ని కూడా అక్కడకు చేరుకున్నాయి. ఇటీవలే ధోనీ సారధ్యంలోని టీం కూడా అక్కడకు చేరుకుంది. ప్రస్తుతం అక్కడ క్వారెంటైన్ లో ఉంది. రెండు వారాల క్వారెంటైన్ తర్వాత ప్రాక్టీస్ ప్రారంభించబోతుంది.
అయితే క్వారంటైన్ సమయంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు సురేష్ రైనా ఇండియా తిరిగి రావడం చర్చనీయాంశంగా మారింది. రూ. 11 కోట్ల మ్యాచ్ ఫీజ్ ను సైతం అతడు కాదనుకుని ఇండియాకు తిరిగి రావడం పట్ల సర్వత్ర ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సురేష్ రైనా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కూడా ఆడక పోవడంతో ఇకపై ఆయన క్రికెట్ ఆడుతాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సీజన్ ఆడకుంటే వచ్చే ఏడాది వరకు ఆయన మరే మ్యాచ్ లు ఆడే అవకాశం ఉండదు. కనుక ఆయన వచ్చే ఏడాదిలో అయినా ఆడే అవకాశం తక్కువే ఉందని అంటున్నారు.
రైనా చెన్నై సూపర్ కింగ్స్ కు గుడ్ బై చెప్పాడని అంటున్నారు. కరోనాకు భయపడి సురేష్ రైనా ఇండియాకు వచ్చాడని కొందరు, ఆయనకు కేటాయించిన హోటల్ సూట్ రూం నచ్చక వెళ్లాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటో ఆయనే చెప్పాలి.
537507 971196Hi, you used to write outstanding articles, but the last several posts have been kinda boring I miss your tremendous posts. Past couple of posts are just just a little out of track! 710780
80827 23049I like this website quite considerably so considerably amazing data. 501618
122625 529341You can definitely see your skills in the paintings you write. 50574
861123 957024This internet site can be a walk-through its the information you wanted concerning this and didnt know who to ask. Glimpse here, and you will undoubtedly discover it. 977683