మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తలపెట్టిన సభకు ఎట్టకేలకు పోలీసులు అనుమతించారు. మొదట సభ నిర్వహణకు పోలీసులు నిరాకరించారు. సభకు ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తోందని.. రేపటిలోగా అనుమతివ్వకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. సభ కోసం ఏర్పాటు చేసిన 12 కమిటీలతో ఆయన చర్చించారు.
సభకు అనుమతి రాకపోయినా నిర్వహించి తీరుతామని ప్రకటించారు. ఈమేరకు నిర్వహించిన మీడియా సమావేశం అనంతరమే పోలీసుల నుంచి అనుమతి వచ్చింది. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘మూడు ప్రాంతాలు మారిన అనంతరం మార్చి 14న తాడేపల్లి మండలం ఇప్పటంలో సభ నిర్వహించాలని నిర్ణయించాం. ఇందుకు ఫిబ్రవరి 28నే డీజీపీకి లేఖ రాశాం.
పోలీసులు బందోబస్తు ఇవ్వకపోయినా మాకు జనసైనికులు, వాలంటీర్లు ఉన్నారు. వైసీపీ నాయకులు బెదిరించినా ఇప్పటం గ్రామస్థులు సహకరించారు. బలమైన శక్తి ఉన్నవాళ్లు జనసైనికులు, వీర మహిళలు. వారితో పెట్టుకోవద్దు. మార్పు కోసం.. పవన్ నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు’ అని అన్నారు.
675934 736000Hiya! awesome weblog! I happen to be a day-to-day visitor to your web site (somewhat far more like addict ) of this web site. Just wanted to say I appreciate your blogs and am looking forward for a lot more to come! 338627
359594 673214Aw, this was a genuinely good post. In thought I would like to spot in writing in this way moreover – taking time and actual effort to create a extremely excellent article but what / issues I say I procrastinate alot and also no indicates apparently get something done. 928645