తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన విషయం తెల్సిందే. ఆ సందర్బంగా పలు పార్టీలకు చెందిన వారు బీజేపీలో జాయిన్ అయ్యారు. పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు మరియు ఇతర పార్టీల నుండి వచ్చిన చేరిన వారి మద్దతు దారులు అక్కడకు చేరడంతో దొంగలు తమ చేతి వాటం చూపించారు. నడి రోడ్డు మీద పదుల కొద్ది బీజేపీ నాయకుల జేబులకు చిల్లులు పెట్టడంతో అక్కడున్న వారు అంతా కూడా అవాక్కయ్యారు.
ఏకంగా ప్రెసిడెంట్ కు సంబంధించిన పరుసును కూడా దొంగలు కొట్టి వేయడం విడ్డూరం. పోలీసులు పెద్ద ఎత్తున ఉన్నారు, పోలీస్ స్టేషన్ కూత వేటు దూరంలోనే ఉంది. అయినా కూడా జేబు దొంగలు చేతి వాటం చూపించారు. ఇది ఒక్కరు ఇద్దరి పని అయ్యి ఉండదని చాలా మంది కలిసి ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. బీజేపీ నాయకులు ఈ విషయమై పోలీసులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
800329 173782I genuinely like forgathering utile information, this post has got me even much more information! . 311576
746818 987711You need to be really astute at research and writing. This shows up inside your original and unique content material. I agree along with your primary points on this topic. This content material should be seen by much more readers. 378086
119350 247865I feel other web site owners should take this internet site as an model, quite clean and superb user genial design and style . 62265
289946 41894I gotta favorite this internet site it seems handy quite useful 288256
175340 545827You seem to be very expert inside the way you write.::~ 936025