ఏపీలో పది పరిక్షలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తుంటే ప్రభుత్వం పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామనడం ఏంటని ప్రశ్నించారు. కరోనా విజృంభణతో ప్రజలు భయాందోళనలో ఉన్న విషయం ప్రభుత్వానికి తెలీటంలేదా అని ప్రశ్నించారు. ఇప్పటికే అనేకమంది విద్యార్ధులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారని పవన్ అన్నారు. రాష్ట్రంలో 16 లక్షలకు పైబడి పది, ఇంటర్ విద్యార్ధులు ఉన్నారని.. పరిక్షలకు వెళ్లి వచ్చే విద్యార్ధుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు.
ఈక్రమంలో విద్యార్ధులు వైరస్ బారిన పడితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. పరిక్షలు పెట్టకపోతే విద్యార్ధులు ఆర్మీ ఉద్యోగాలు కోల్పోతారని చెప్పడం.. పరిక్షల విషయంలో తనను తాను ప్రభుత్వం సమర్ధించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికే కేంద్రం సీబీఎస్ఈ తోపాటు ఐసీఎస్ఈ కూడా పది పరిక్షలను రద్దు చేసిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని.. తెలంగాణ మాదిరిగా పరిక్షలను రద్దు చేయాలని పవన్ ఓ ప్రకటన ద్వారా కోరారు.
914067 409999Thanks for all your efforts that you have put in this. quite intriguing info . 953647
41136 187833Read more on that Post.Useful info. 252358
654484 646256you made blogging glance 923361
102643 625279camping have been the most effective activity that we can have during the summer, i love to roast marshmallows on a campfire` 875402