ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మ కు సై అంటున్నారు. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి పలు సార్లు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రులతో భేటీలు జరిగాయి.. రకరకాల మీటింగ్ లు జరిగాయి. కాని ఇప్పటి వరకు వారికి సంబంధించిన సమస్యల విషయంలో ఎలాంటి మార్పు అయితే రాలేదు. ఉద్యోగుల పీఆర్సీ మొదలుకుని ఇంకా ఏ విషయంలో కూడా ఏపీ నుండి స్పష్టత రాలేదు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె కు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా అధికారికంగా నిర్ణయానికి వచ్చారు.
ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ప్రభుత్వం పై అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వాన్ని కూల్చి వేస్తానంటూ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న హడావుడి చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఉన్నారు. ఇన్నాళ్లు సీఎం జగన్ పై ఉన్న గౌరవంతో కామ్ గా ఉన్నాం. ఇక మీదట అలా ఉండేది లేదని.. ఉద్యోగుల యొక్క భవిష్యత్తు మాకు ముఖ్యం అన్నట్లుగా ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.
255761 305211Normally I do not learn post on blogs, however I would like to say that this write-up quite pressured me to look at and do so! Your writing style has been surprised me. Thank you, quite great post. 850178
635512 355872Hi there! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im undoubtedly enjoying your weblog and look forward to new posts. 116606
242959 426452hi!,I like your writing so considerably! share we keep up a correspondence extra approximately your post on AOL? I demand a specialist on this space to solve my problem. Could be that is you! Looking ahead to peer you. 89195
280888 16552Woh I like your articles , saved to fav! . 754169