NIA: కోడికత్తి కేసులో కీలక పరిణామం జరిగింది. వాదనలు విన్న విజయవాడ కోర్టు విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. ఈ కేసులో ఎటువంటి కుట్రకోణం లేదని ఎన్ఐఏ (NIA) తేల్చింది. దీంతో కేసుకు సంబంధించి విజయవాడ (Vijayawada) కోర్టులో ఎన్ఐఏ కౌంటర్ దాఖలు చేసింది.
‘‘కోడికత్తి కేసులో ఎలాంటి కుట్ర లేదు. రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్కు ఈ ఘటనతో ఎటువంటి సంబంధం లేదు. నిందితుడు శ్రీనివాసరావు (Srinivasa Rao) కూడా టీడీపీ సానుభూతిపరుడు కాదు. ఈ విషయం స్పష్టంగా తేలింది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంకా దర్యాప్తు అవసరం లేదు. సీఎం జగన్ (CM Jagan) తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్ను కొట్టివేయాలని కోరుతున్నా’మని ఎన్ఐఏ కౌంటర్ దాఖలు చేసింది.
అయితే.. దీనిపై వాదనలకు రెండు రోజుల సమయం కావాలని సీఎం జగన్ (CM Jagan) తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు. ఈనెల 17న వాదనలు వినిపించాలని అదేరోజు హియరింగ్ ఇస్తామని విచారణను సోమవారాని వాయిదా వేసింది. కేసులో కుట్ర కోణాన్ని విచారించాలని గత వాయిదాలో సీఎం జగన్ (CM Jagan) తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.
977923 748706But wanna remark which you have a really decent internet site , I adore the style it really stands out. 543853
652527 730467I like this web internet site its a master peace ! Glad I detected this on google . 252747
92715 423873I extremely glad to find this web site on bing, just what I was looking for : D as well saved to favorites . 964252