Switch to English

నయనతార, కైరా అద్వానీ.. రొమాంటిక్‌ ఫైట్‌.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అజయ్‌ దేవగన్‌, టబు, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన బాలీవుడ్‌ మూవీ ‘దే దే ప్యార్‌ దే’ మంచి విజయాన్నే అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాని తెలుగులోకి రీమేక్‌ చేయబోతున్నారు. ‘దే దే ప్యార్‌ దే’ సినిమాలోని కంటెంట్‌, వెంకటేష్‌ బాడీ లాంగ్వేజ్‌కి పెర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతుందనే భావనతో ఆ సినిమా రీమేక్‌ రైట్స్‌ని నిర్మాత సురేష్‌బాబు కైవసం చేసుకున్న విషయం విదితమే. త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కిస్తామని కూడా ఇటీవలే సురేష్‌ బాబు ప్రకటించారు కూడా.

అయితే, వెంకటేష్‌ సరసన హీరోయిన్లుగా ఎవరు నటిస్తారన్నదానిపై ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వాస్తవానికి ‘దే దే ప్యార్‌ దే’ సినిమాలో టబు కాస్త ఏజ్డ్‌ పాత్రలో కన్పించింది. ఆమె వయసుకు తగ్గ పాత్రే అది. కానీ, తెలుగులో మాత్రం, ఈ పాత్ర వయసు కొంత తగ్గించబోతున్నారట. ఎందుకంటే, బాలీవుడ్‌ ప్రయార్టీస్‌ వేరు, ఇక్కడి ఈక్వేషన్స్‌ వేరు. తెలుగులో నయనతార, వెంకటేష్‌ అయితే మంచి కాంబినేషన్‌ అవుతుందనే ఆలోచనలో నిర్మాత సురేష్‌ బాబు వున్నట్లు సమాచారమ్‌. మరి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పాత్రలో ఎవర్ని తీసుకుంటే బావుంటుంది? అన్న చర్చ వచ్చినప్పుడు కైరా అద్వానీ పేరు వైపు మొగ్గు కన్పిస్తోందట.

ప్రస్తుతం కైరా అద్వానీ బాలీవుడ్‌లో క్షణం తీరిక లేకుండా పలు సినిమాలు చేసేస్తోంది. ఆమె నటించిన బాలీవుడ్‌ సినిమా ‘కబీర్‌ సింగ్‌’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది తెలుగు ‘అర్జున్‌ రెడ్డి’కి హిందీ రీమేక్‌. దీని తర్వాత కైరా అద్వానీ మరో మూడు సినిమాలకు కమిట్‌ అయి వుంది కాబట్టి, అవి పూర్తవ్వాలంటే అంత ఈజీ కాదు. తమిళంలోనూ శివ కార్తికేయన్‌తో కైరా అద్వానీ ఓ సినిమాని ఒప్పుకుందంటూ వార్తలొస్తున్నాయి. ఈ టైమ్‌లో కైరా అద్వానీ కోసం ఎదురు చూస్తే కష్టమన్న అభిప్రాయం కూడా ఇంకో వైపు విన్పిస్తోంది. ఒకవేళ కైరాతో కుదరని పక్షంలో మరో యంగ్‌ హీరోయిన్‌ని, అందునా బబ్లీగా కన్పించే క్యూట్‌ హీరోయిన్‌నీ సెలక్ట్‌ చేయడం మంచిదన్న భావనలో వున్నారట నిర్మాత సురేష్‌ బాబు. అయితే, ‘దే దే ప్యార్‌ దే’ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా కొంత సమయం పడుతుంది కాబట్టి, ఈలోగా ఈక్వేషన్స్‌ ఎలాగైనా మారొచ్చు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...