Switch to English

జాతినుద్దేశించి మోడీ ప్రసంగమట.. దేశ ప్రజలకు క్షమాపణ చెప్తారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

కరోనా మొదటి వేవ్ విషయంలో ప్రభుత్వాల్ని పూర్తిగా తప్పు పట్టేయలేం. కానీ, సెకెండ్ వేవ్ విషయంలో మాత్రం వైఫల్యం ప్రభుత్వాలదే. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల వాటా తక్కువ.. కేంద్ర ప్రభుత్వం వాటా చాలా చాలా ఎక్కువ. రాష్ట్రాల్ని అప్రమత్తం చేయాల్సిన కేంద్రం, పూర్తిస్థాయి నిర్లక్ష్యం ప్రదర్శించింది. రాష్ట్రాలు తమంతట తాము లాక్ డౌన్ ప్రకటించుకున్నాయి తప్ప, కేంద్రం బాధ్యత తీసుకోలేకపోయింది. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రానిది పూర్తి స్థాయి వైఫల్యం. మరి, ఇన్ని వైఫల్యాల్ని తమ దగ్గర పెట్టకుని ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ఈ రోజు సాయంత్రం ఏం ప్రసంగించనున్నారు.?

నిజానికైతే, సెకెండ్ వేవ్ నేపథ్యంలో చాలా కుటుంబాలు ఛిద్రమైపోయిన దరిమిలా, జాతికి క్షమాపణ చెప్పాలి ప్రధాని నరేంద్ర మోడీ.. అన్నది దేశవ్యాప్తంగా వినిపిస్తోన్న వాదన. ‘రిజైన్ మోడీ’ అంటోంది దేశం. రాజీనామా, సమస్యకు పరిష్కారం అని చెప్పలేం. కానీ, ప్రభుత్వాధినేతగా ఈ వైఫల్యాలకు నరేంద్ర మోడీ నైతిక బాధ్యత వహించి తీరాల్సిందే.

వ్యాక్సినేషన్ ప్రక్రియ అడ్డగోలుగా మారడానికి కారణం కేంద్రం వైఖరి. వ్యాక్సిన్ ఉత్సవ్.. అంటూ పబ్లిసిటీ స్టంట్లయితే చేశారుగానీ, అవసరమైన మేర వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. విదేశీ వ్యాక్సిన్లకు అనుమతులు మంజూరు చేయడంలో అలసత్వం.. స్వదేశీ వ్యాక్సిన్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో వైఫల్యం.. ఇలా ఎలా చూసినా వైఫల్యమే కనిపిస్తోంది.

సాయంత్రం ఇళ్ళ నుంచి బయటకొచ్చి బాల్కనీల్లో నిల్చుని చప్పట్లు కొట్టండి.. గిన్నెలు, గరిటెలు పట్టకుని బాదండి.. వంటి పరమ రొటీన్ మాటలు మోడీ, జాతినుద్దేశించి చేసే ప్రసంగంలో చెబితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. మాస్కులు ధరించండి.. సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి.. అంటూ క్లాసులు చెప్పినా ప్రయోజనం లేదు. తమవారిని కోల్పోయిన ఎన్నో కుటుంబాల వేదనకు మోడీ ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ నుంచి అంతటి చిత్తశుద్ధిని ఆశించలేం. షరామామూలు పబ్లిసిటీ స్టంట్లే వుండొచ్చు ఆయన ప్రసంగంలో. అసలాయన ప్రసంగం గురించి దేశం ఎదురుచూసే పరిస్థితి అయితే లేదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...