అంతా ఊహించినట్లుగానే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ను ఐపీఎల్ వేలంలో భాగంగా ముంబయి ఇండియన్స్ ప్రాంచైజీ కొనుగోలు చేసింది. ఐపీఎల్ కొత్త సీజన్ కోసం జరిగిన వేలంలో భాగంగా సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ వేలంకు వచ్చాడు. 2021 ఐపీఎల్ లో సందడి చేయబోతున్నాడు. తొలి సారి అతడు వేలంలో పేరును నమోదు చేసుకోగా ముంబయి ఇండియన్స్ జట్టు రూ.20 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసుకున్నారు.
ముంబయి జట్టు అర్జున్ ను కనీస ధరకు కొనుగోలు చేయడం జరిగింది. ఐపీఎల్ ఇతర ప్రాంచైజీలు ఎవరు కూడా ఆయన్ను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దాంతో అతడి కనీస ధర అయిన 20 లక్షల రూపాయలకే ముంబయి కొనుగోలు చేయడం జరిగింది. ఈ విషయాన్ని అధికారికంగా ముంబయి ఇండియన్స్ ప్రకటించింది. ముంబయి ఇండియన్స్ జట్టు అర్జున్ ను అయితే కొనుగోలు చేసింది కాని తుది జట్టులోకి తీసుకుంటుందా అంటే అనుమానమే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. బౌలర్ గా ఐపీఎల్ లో అర్జున్ అలరిస్తాడేమో చూడాలి.
226257 301243Having been merely looking at useful blog articles with regard to the project research when My partner and i happened to stumble on yours. Thanks for this practical information! 905964
476161 200586You produced some decent points there. I looked on-line towards the issue and discovered most individuals will go along with along along with your internet internet site. 857990
770943 586765I consider something truly interesting about your web site so I saved to fav. 448078
38863 272250I truly enjoy seeking by way of on this web web site , it holds superb content material . 647698