హైదరాబాద్ మెట్రో నష్టాలతో నడుస్తుంది. మొదటి నుండే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మెట్రో ఇప్పుడు మరింత ఆర్థిక సమస్యలను చవి చూస్తుంది. కరోనా కారణంగా సుదీర్ఘ నెలల పాటు మెట్రో సేవలు పూర్తిగా నిలిచి పోయాయి. దాంతో సంస్థ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అప్పులు చేసి ఆస్తులు అమ్మి జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ కారణంగానో లేదా మరే కారణంగానో కాని మెట్రో రైలు లో పదే పదే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. మెట్రో రైలు ను త్వరగా గమ్యస్థానం చేరుకునేందుకు ఎంపిక చేసుకుంటున్నారు.
త్వరగా వెళ్లాలని అనుకునే వారు కాస్త ఆలస్యం అవుతున్న కారణంగా ఎందుకు మెట్రో ఎక్కాలని అనుకునే వారు చాలా మంది ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ విషయమై జనాల్లో చెడు ప్రచారం జరుగుతోంది. పదే పదే సాంకేతిక సమస్యలు మరియు లోపాల వల్ల పట్టాలపై రైలు నిలిచి పోతుంది. దాంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం అందులో ఉన్న ప్రయాణికులు మాత్రమే కాకుండా కొన్ని గంటల పాటు మొత్తం కారిడార్ రైలు ఆగిపోతాయి. తద్వారా ఇతర ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా పదే పదే ఆగిపోతే కష్టం అంటూ ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
582387 924223I like this weblog extremely much so a lot good information . 87251
562585 751007Its difficult to get knowledgeable folks on this subject, but the truth is be understood as what happens you are preaching about! Thanks 927025
295841 297490I got what you intend,bookmarked , very decent site. 487816
454025 396385Maintain up the great function , I read few weblog posts on this website and I believe that your site is real intriguing and has bands of good info . 239520