Switch to English

మాకొద్దీ ఆంధ్రప్రదేశ్: సీఎం వైఎస్ జగన్ తక్షణ కర్తవ్యమేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఔను, తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెబుతున్నట్లు, పోలవరం ప్రాజెక్టు విలీన మండలాల్లో పరిస్థితులు మారుతున్నాయి. అక్కడి ప్రజా ఉద్యమం ఉధృతమవుతోంది. ‘మాకొద్దీ ఆంధ్రప్రదేశ్’ అని ఐదు గ్రామాల ప్రజలు నినదించడం, ఆయా గ్రామ పంచాయితీలు తీర్మానించడం.. రాజకీయంగా కాక రేపుతోంది. అంతే కాదు, ఈ పెగలు పక్కనున్న ప్రాంతాలకూ పాకుతున్నాయి.!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిమిత్తం ‘ముంపు ప్రాంతం’ పేరుతో అంతకు ముందు వరకూ తెలంగాణలో వున్న కొంత భూభాగాన్ని, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో కొత్తగా మాట్లాడుకోవాల్సిందేమీ లేదు.

అయితే, గోదావరి నదికి ఇటీవలికాలంలో కనీ వినీ ఎరుగని స్థాయిలో వరద రావడంతో, విలీన మండలాల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటవకముందూ, విలీన మండలాల్లో పరిస్థితులు దుర్భరంగానే వున్నాయి. ఇప్పుడు పరిస్థితి మరింత దుర్భరంగా మారింది.

నిజానికి, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనూ వారి వెతలు అన్నీ ఇన్నీ కావు. కాకపోతే, అప్పట్లో చిన్న చిన్న అవసరాల కోసం భద్రాచలం వెళ్ళేందుకు వారికి వీలుగా వుండేది. ఇప్పుడూ వెళ్ళొచ్చు. కాకపోతే, ప్రభుత్వం అందించే సాయం పొందడానికి అప్పట్లో వారికి సమస్య లేదు. ఇప్పుడు అదో పెద్ద సమస్యగా మారిపోయింది. ఆంధ్రప్రదేవ్ భూభాగం గనుక, తెలంగాణ అధికారులు పట్టించుకోరు. ఆంధ్రప్రదేశ్ అధికారులేమో విలీన మండలాల ప్రజలకు అందుబాటులో వుండరు.

పోలవరం ప్రాజెక్టు అంటే, పశ్చిమగోదావరి జిల్లా – తూర్పుగోదావరి జిల్లాల్ని పోలవరం అనే గ్రామం దగ్గర కలిపే ప్రాంతం మాత్రమే కాదు. పోలవరం ప్రాజెక్టు ఎగువన ‘ముంపు బాధితులు’గా మారేవారందరి ప్రయోజనాలూ ఈ ప్రాజెక్టుతో ముడిపడి వున్నాయి. ప్రాజెక్టు దగ్గరే అత్యంత ఎత్తయిన వైఎస్సార్ విగ్రహాన్ని పెడతామంటున్న వైసీపీ నాయకులు, పోలవరం ముంపు ప్రాంతాల ప్రజల వెతల గురించి ఏనాడూ ఆలోచించలేదు.

ఈ కారణంగానే, ‘మాకొద్దీ ఆంధ్రప్రదేశ్’ అన్న డిమాండ్ తెరపైకొచ్చింది. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్, ఈ నినాదం పట్ల స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం శోచనీయం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....