హైదరాబాద్.. సైబరాబాద్.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 5 వేల సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం కెమెరాల డేటాను ఒకే చోటు నుండి ఒకేసారి ఆపరేట్ చేసే విధంగా బాహుబలి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. నేడు మంత్రి కేటీఆర్ ఆరంభించారు. కేంద్ర హోం మంత్రి మహమూద్ అలీ ఇంకా పలువురు మంత్రులు మరియు హైదరాబాద్ నాయకులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఉన్న సీసీ కెమెరాల డేటాను ఇక్కడ నుండే చూసే అవకాశం ఉంది. కనుక మానిటరింగ్ సులభతరం అవుతుందని ఈ సందర్బంగా అధికారులు పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ పబ్లిక్ సేఫ్టి ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్, డేటా సెంటర్ లను ఏర్పాటు చేసినట్లుగా అధికారులు వెళ్లడించారు. గచ్చిబౌలీలోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది.
933680 481545Thankyou for all your efforts which you have put in this. really interesting information . 295441
654306 821233This is a great subject to talk about. Normally when I uncover stuff like this I stumble it. This post probably wont do well with that crowd. I will probably be sure to submit something else though. 381762
751538 590777Hello! I just would wish to offer a huge thumbs up for that excellent information youve here during this post. I will be returning to your website to get far more soon. 332368