Switch to English

ఆంధ్రా నీళ్ళకి ‘ఎర్త్‌’ పెట్టిన కేసీఆర్‌.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

నీళ్ళకి భాష ఏంటి.? ప్రాంతమేంటి.? అంటే, అది వేరే లెక్క. ఇక్కడి వ్యవహారం వేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటి పంపకాల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ నానా యాగీ చేశారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌. ప్రత్యేక రాష్ట్ర సాధన సంగతేమోగానీ, ఆ క్రమంలో తెలుగు ప్రజల మధ్య ఏ స్థాయిలో ఆయన విద్వేషాలు రగిల్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కానీ, ఇప్పుడు ఆయన స్వరం మార్చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి ముందుకు నడవాలంటున్నారు. రెండు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు వుంటే చాలు.. రెండూ కలిసి ముందడుగు వేసెయ్యొచ్చా.? ఇదే తెలంగాణ రాష్ట్ర సాధన తాలూకు ముఖ్య ఉద్దేశ్యమా.? ఏమో మరి, తాజా పరిణామాలు తెలంగాణ రాష్ట్ర సాధనకు కొత్త అర్థం చెప్పేలానే వున్నాయి. అయినా, కేసీఆర్‌ ఏం చెబితే అదే కరెక్ట్‌. ఎందుకంటే, ఆయన తెలంగాణ జాతి పితగా మారిపోయారిప్పుడు.

ఒకప్పుడు ఏ జగన్‌ మీద అయితే రాళ్ళేయమని నేతలు ఆవేశంతో ఊగిపోయారో, ఆ తెలంగాణ రాష్ట్ర సమితికి ఇప్పుడు అదే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, పరిశుద్ధమైన మనస్సుతో కనిపిస్తుండడం ఆశ్చర్యరమే మరి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేయడమే కాదు, తెలంగాణకు చెందాల్సిన నీటి వాటాల్ని ఆంధ్రప్రదేశ్‌కి దోచుకెళుతున్నారనీ ఇదే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోపించారు.

ఇప్పుడు ఆ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు వైఎస్‌ జగన్‌కి శాలువాలు కప్పి, సత్కరించేసి.. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల గురించి వ్యూహాలు రచించేస్తున్నారు. గోదావరి నది నుంచి నీళ్ళను ఎత్తి పోసి, కృష్ణా నదిలో కలపాలన్నది కేసీఆర్‌ ఉవాచ. ఆ గోదావరిలోకి నీళ్ళెలా వస్తాయి.? అంటే, కాటన్‌ బ్యారేజీ ద్వారా సముద్రంలోకి వృధాగా పోతున్నాయ్‌ కదా.. ఆ నీళ్ళేనన్నమాట.

తెలంగాణ ఎగువ రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్‌ దిగువ రాష్ట్రం. ఇక్కడ మిగులు జలాల వినియోగంపై హక్కు ఆంధ్రప్రదేశ్‌కి వుంటుంది. కానీ, అందులో వాటా కోసం కేసీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. మరి, వైఎస్‌ జగన్‌ ఈ మాస్టర్‌ ప్లాన్‌ని ఆమోదిస్తారా.? అన్నది ఆసక్తికరం. కేసీఆర్‌ పొగడ్తలకు పొంగిపోతే, ఆంధ్రప్రదేశ్‌ ఎడారిగా మారిపోతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే హైద్రాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించిన భవనాల్ని తెలంగాణకు అప్పగించేసిన వైఎస్‌ జగన్‌, నీళ్ళనీ ఆంధ్రాకి దూరం చేసి, తెలంగాణకి అప్పగించేస్తారా.? వేచి చూడాల్సిందే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...