JD Lakshmi Narayana: గత ఎన్నికల్లో వైజాగ్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుండి పోటీ చేస్తారు అంటూ గత కొన్ని రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈసారి అసెంబ్లీ కి ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది.
తాజాగా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోనే ఉన్నాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి ఏ పార్టీ లో లేకున్నా కూడా రాజకీయాల్లోనే ఉన్నట్లుగా జనాలు గుర్తించాలని పేర్కొన్నాడు. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో విశాఖ నుండే పార్లమెంట్ కు పోటీ చేస్తాను అంటూ అధికారికంగా ప్రకటించాడు.
వచ్చే ఎన్నికల సమయానికి ఏదో ఒక పార్టీ లో జాయిన్ అవుతాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా అయినా బరిలోకి దిగుతాను అంటూ ప్రకటించాడు. ఇక విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ నుండి కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు. వావిలాల గోపాలకృష్ణ పైసా ఉద్యమ స్ఫూర్తితో వైజాగ్ ఉక్కు పరిశ్రమ ఉద్యమాన్ని చేస్తానంటూ జేడీ ప్రకటించారు.
932732 715552Will you care and attention essentially write-up most with the following in my webpage in essence your internet site mention of this blog? 543436
904042 843506I notice there is certainly lots of spam on this weblog. Do you need help cleaning them up? I might support between courses! 822203
798835 72602I adore reading and I conceive this web site got some genuinely utilitarian stuff on it! . 32615
616941 738365I used to be recommended this internet site by my cousin. Im no longer sure whether this put up is written via him as nobody else know such exact approximately my dilemma. You are remarkable! Thank you! 536399