Switch to English

మార్పు మొదలైంది, అదే జనసేన గెలుపు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

‘ఎన్నికల్లో గెలవడమంటే అది సీట్ల పంచాయితీ కానే కాదు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, అదే జనసేన పార్టీ గెలుపు కాబోతోంది. ఎన్ని సీట్లు గెలవబోతున్నాం? అన్నదాని గురించి ఇప్పుడు ఆలోచించడంలో అర్థం లేదు’ అని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌, పార్టీ ముఖ్య నేతల సమావేశంలో నేడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా, గెలుపు.. అంటే ఎక్కువ సీట్లు సాధించడమనే అనుకుంటుంది. అధికారం దక్కితే గెలుపు, దక్కకపోతే ఓటమి అన్న భావనలో రాజకీయ పార్టీలుంటాయి.

కానీ, జనసేన సిద్ధాంతం అది కాదు. వ్యవస్థలో మార్పు కోసం జనసేన పార్టీ నడుం బిగించింది. ఈ నేపథ్యంలో ఒక్క సీటు జనసేన గెలిచినా అది చాలా పెద్ద గెలుపు అవుతుందని ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ చెబుతున్నారు. ‘మార్పు మొదలైంది, అది అసెంబ్లీలో కనిపించబోతుంది’ అని జనసేన అధినేత చేసిన వ్యాఖ్యల పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల నుంచి వెటకారాలు తప్ప, ఇంకోటి ఆశించలేం. ఆ దిశగా అప్పుడే ఆ రెండు పార్టీలూ, జనసేన పార్టీపై బురద జల్లుడు కూడా మొదలు పెట్టేశాయి.

ఈ ఎన్నికల్లో జనసేన పార్టీని తొలుత ఎవరూ పట్టించుకోలేదు. ఏ జాతీయ సర్వే కూడా జనసేన పార్టీని పరిగణనలోకి తీసుకుని, ముందస్తు సర్వే ఫలితాల్ని విడుదల చేయలేదు. కానీ, జనసేన పార్టీ ప్రభావం గురించి ప్రధాన రాజకీయ పార్టీలకు ఎన్నికలకు ముందే ఓ ఐడియా వచ్చేసింది. నిజానికి, జనసేన పార్టీ అప్పుడే గెలిచేసింది. అసలు ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం కూడా కష్టమేనని వైసీపీ లాంటి పార్టీలు వ్యాఖ్యానించాయి. ‘పోటీ చేయడమెందుకు, 2014లోలా మాకు మద్దతిస్తే మంచిది’ అనే ప్రతిపాదనలు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చేశారు పవన్‌కళ్యాణ్‌కి.

కానీ, పవన్‌కళ్యాణ్‌ వామపక్షాల మద్దతుతో అన్ని స్థానాలకీ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణలోనూ లోక్‌సభకు జనసేన అభ్యర్థులు పోటీ చేసిన సంగతి తెల్సిందే. సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు సైతం, తెలంగాణలో తమ అభ్యర్థుల్ని నిలపలేకపోయారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అయితే, భయపడిపోయింది.. చివరికి లాలూచీ పడిపోయింది తెలంగాణ రాష్ట్ర సమితితో.

వామపక్షాలు, బీఎస్పీలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ చేసిన జనసేన పార్టీ లక్ష్యం ప్రజల మనసుల్ని గెల్చుకోవడం. గెలవడం ఖాయం, అయితే ఎన్ని మనసుల్ని గెలిచామన్నదే పవన్‌కళ్యాణ్‌ ఆలోచన. అదే విషయాన్ని పార్టీ ముఖ్య నేతలకూ చెప్పారు. జనసేనలోకి వచ్చిన నేతలు ఆశయాల కోసం రాజకీయాలు చేస్తున్నారనీ, రాజకీయ ఆశలతో కాదని ప్రజారాజ్యం పార్టీ నాటి పరిస్థితులపైనా పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...