Switch to English

అకౌంట్‌లో డబ్బులు లేకున్నా రూ. 5 వేలు ఇలా డ్రా చేసుకోవచ్చు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ప్రధాన మంత్రి జనధన్‌ ఖాతాదారులకు అనేక ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఉచితంగా భీమా కల్పించడంతో పాటు పలు ప్రభుత్వ పథకాలను కూడా వారికి అందించడంలో ఇది ఉపయోగపడుతుంది. తాజాగా పేదలు కలిగి ఉన్న ఈ జనధన్‌ ఖాతాలకు మరో అదనపు ఆఫర్‌ను కేంద్రం ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు డబ్బు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొందరు ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారికి ఈ జనధన్‌ బాగా ఉపయోగపడనుంది.

ప్రధానమంత్రి జనధన్‌ అకౌంట్‌లో డబ్బులు ఏమీ లేకున్నా కూడా ఖాతాధారుడికి అత్యవసరం అయితే అయిదు వేల రూపాయలు ఇచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యంను కేంద్ర ప్రభుత్వం జనధన్‌ అకౌంట్స్‌కు కల్పిస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే ఈ విషయం చాలా మంది పేద ప్రజలకు తెలియదు. అతి కొద్ది మంది మాత్రమే ఈ అవకాశంను సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఈ ఓవర్‌ డ్రాఫ్ట్‌ అమౌంట్‌ను వినియోగించుకోవాలంటే అకౌంట్‌ ఓపెన్‌ చేసి మినిమం ఆరు నెలలు అయ్యి ఉండాలి. అందులో ఖచ్చితంగా ఎప్పుడు మినిమం అమౌంట్‌ మెయింటెన్‌ చేయడంతో పాటు రెగ్యులర్‌గా నగదు బదిలీలు జరుగుతూ ఉండాలి. ఇలా కనుక జనధన్‌ అకౌంట్‌ ఉంటే అప్పుడు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యంతో అయిదు వేల రూపాయలు బ్యాంకు నుండి పొందవచ్చుఅకౌంట్‌లో డబ్బులు లేకున్నా రూ. 5 వేలు ఇలా డ్రా చేసుకోవచ్చు (బుల్లెట్‌ న్యూస్‌)

ప్రధాన మంత్రి జనధన్‌ ఖాతాదారులకు అనేక ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఉచితంగా భీమా కల్పించడంతో పాటు పలు ప్రభుత్వ పథకాలను కూడా వారికి అందించడంలో ఇది ఉపయోగపడుతుంది. తాజాగా పేదలు కలిగి ఉన్న ఈ జనధన్‌ ఖాతాలకు మరో అదనపు ఆఫర్‌ను కేంద్రం ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు డబ్బు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొందరు ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారికి ఈ జనధన్‌ బాగా ఉపయోగపడనుంది.

ప్రధానమంత్రి జనధన్‌ అకౌంట్‌లో డబ్బులు ఏమీ లేకున్నా కూడా ఖాతాధారుడికి అత్యవసరం అయితే అయిదు వేల రూపాయలు ఇచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యంను కేంద్ర ప్రభుత్వం జనధన్‌ అకౌంట్స్‌కు కల్పిస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే ఈ విషయం చాలా మంది పేద ప్రజలకు తెలియదు. అతి కొద్ది మంది మాత్రమే ఈ అవకాశంను సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఈ ఓవర్‌ డ్రాఫ్ట్‌ అమౌంట్‌ను వినియోగించుకోవాలంటే అకౌంట్‌ ఓపెన్‌ చేసి మినిమం ఆరు నెలలు అయ్యి ఉండాలి. అందులో ఖచ్చితంగా ఎప్పుడు మినిమం అమౌంట్‌ మెయింటెన్‌ చేయడంతో పాటు రెగ్యులర్‌గా నగదు బదిలీలు జరుగుతూ ఉండాలి. ఇలా కనుక జనధన్‌ అకౌంట్‌ ఉంటే అప్పుడు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యంతో అయిదు వేల రూపాయలు బ్యాంకు నుండి పొందవచ్చు

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...