Switch to English

విజయసాయిరెడ్డికి షాక్‌: వైఎస్‌ జగన్‌ బిగ్‌ ‘యూ’ టర్న్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ (రాజ్యసభ సభ్యుడు) విజయసాయిరెడ్డికి ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పెద్ద షాకే ఇచ్చారు. ఇటీవల విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిథిగా నియమించిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిథిగా విజయసాయిరెడ్డి నియామకాన్ని కొద్ది రోజుల్లోనే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రద్దు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది

. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ జగన్‌ది నెంబర్‌ వన్‌ పొజిషన్‌ అయితే, రెండో పొజిషన్‌ విజయసాయిరెడ్డిదే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. వైఎస్‌ జగన్‌ని కాదని, విజయసాయిరెడ్డి సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. అతి ముఖ్యమైన నిర్ణయాలని వైఎస్‌ జగన్‌ తొలుత విజయసాయిరెడ్డితోనే చర్చిస్తారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో ఎప్పటికప్పుడు టచ్‌లో వుంటూ, వైసీపీకి ఢిల్లీ పెద్దల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందేలా చూడటంలో విజయసాయిరెడ్డి పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. టీడీపీ – బీజేపీ మధ్య పొత్తు వున్నప్పుడూ, విజయసాయిరెడ్డి.. బీజేపీకి అత్యంత సన్నిహితుడిగా నడుచుకున్నారు. బీజేపీ – టీడీపీ విడిపోవడంలో విజయసాయిరెడ్డి పాత్ర కీలకం.. అన్న వాదనలు ఇప్పటికీ విన్పిస్తుంటాయనుకోండి.. అది వేరే విషయం.

పార్టీలో విజయసాయిరెడ్డి ఎదుగుదలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టే క్రమంలోనే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఆయనకు కల్పించిన ‘ప్రత్యేక ప్రతినిథి’ పదవిని రద్దు చేశారన్న ప్రచారం ఓ పక్క జరుగుతుంటే, అదంతా ఉత్తదేనని ఇంకో వాదన వైసీపీ వర్గాల నుంచి వెల్లువెత్తుతోంది. ప్రజా ప్రతినిథులు, లాభదాకమైన పదవుల్లో కొనసాగరాదన్న నిబంధనల నేపథ్యంలోనే విజయసాయిరెడ్డిని ఆ పదవి నుంచి తొలగించారన్నది వైసీపీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. గతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిథిగా ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టారు టీడీపీ సీనియర్‌ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు. ఏ పార్టీ అధికారంలో వుంటే, ఆ పార్టీ అధినేతకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి ఇలాంటి పదవులు దక్కుతుంటాయి. మరిప్పుడు విజయసాయిరెడ్డిని తొలగించిన వైఎస్‌ జగన్‌, ఆ పదవిలో ఇంకెవర్ని కూర్చోబెట్టబోతున్నారు? వేచి చూడాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...